సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని, ప్రభుత్వానికి వి�
Bachhannapet | ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడమేనా అని మాజీ సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయడానికి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన తాజీ మాజీ సర్పంచులను కడెం (Kadam) పోలీసులు అరెస్టు చేశారు. కడెం మండలంలోని పలు గ్రామాలకు చెంది
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్న
పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రూ.153 కోట్ల నిధులతో సర్పంచులకు ఎలాం�
కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరి�
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏ సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యద�
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘మొదటి సంతకానికే మోసం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మినీ అంగన్వాడీలన
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు.
Pending Bills | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు. అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధ�