సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్
దేశానికి అన్నం పెట్టే రైతులకూ ఒక వేదిక ఉండాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అన్నదాతలు తమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్�
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సర్పంచులు తాము చేసిన పనులకు రావాల్సిన బిల్లుల కోసం అల్లాడుతున్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని, పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు �
గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బిల్లులు అందక మాజీ సర్ప�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్ర�
Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
మంత్రి కోమటిరెడ్డికి ఆర్అండ్బీ అధికారులు షాక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగే అవకాశమున్నదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్లకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నామని స్పష్టంచే�
Midday Meal labourers | ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని సీఐటీయు నాయకురాలు బాలమణి అన్నారు.
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు వినతిపత్రం అందజేశారు.
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు.
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీపీఎస్ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తిచేసింది.