Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
మంత్రి కోమటిరెడ్డికి ఆర్అండ్బీ అధికారులు షాక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగే అవకాశమున్నదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్లకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నామని స్పష్టంచే�
Midday Meal labourers | ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని సీఐటీయు నాయకురాలు బాలమణి అన్నారు.
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు వినతిపత్రం అందజేశారు.
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు.
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీపీఎస్ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తిచేసింది.
సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని, ప్రభుత్వానికి వి�
Bachhannapet | ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడమేనా అని మాజీ సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయడానికి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన తాజీ మాజీ సర్పంచులను కడెం (Kadam) పోలీసులు అరెస్టు చేశారు. కడెం మండలంలోని పలు గ్రామాలకు చెంది
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్న
పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు.