సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రూ.153 కోట్ల నిధులతో సర్పంచులకు ఎలాం�
కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరి�
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏ సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యద�
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘మొదటి సంతకానికే మోసం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మినీ అంగన్వాడీలన
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు.
Pending Bills | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు. అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రతీ నిర్ణయమూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. మొన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్ష�
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల బిల్లులు రాక మాజీ సర్పంచ్లు సతమతమవుతున్నారు. పదవీ కాలం ముగిసినా బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తలపెట్టిన చలో ఇందిరాపార్క్ను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పిలుపునిచ్చింది.