ప్రభుత్వం వద్ద యాసంగి సాగునీటి ప్రణాళిక లేకపోవడం వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను అక్రమంగా అర�
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో వారిని ఉదయం నుంచే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లకు తీ�
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్�
Zaheerabad | గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జహీరాబాద్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్�
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు రైతుభరోసా కింద మూడు విడతలుగా రూ.3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందు�
దేవాదుల నీళ్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకునే నాయకుడు లేడని, జిల్లా మంత్రులకు సమీక్షించే తీరిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ర
ప్రజాప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కారు.. తమ నుంచి 20% కమీషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవడ�
ఉద్యోగులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిలదీశారు.
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోరారు. బుధవారం ఆయన కొడంగల్లోని కడా కార్యాలయంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ను కలిసి వినతిపత్రాన్ని అంద
Nallabelli | రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు(Pending bills) త్వరితగతిన విడుదల చేయాలని మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నానబోయిన రాజారాం డిమాండ్ చేశారు.
వ్యవసాయ మోటర్ బిల్లు పెండింగ్లో ఉన్న వారి ఇంటి మీటర్ కనెక్షన్లను కట్ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు పెద్దపల్లి జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు. వ్యవసాయ మోటర్ల బకాయి చెల్లించకపొతే ఇంటి కరెంట్ కనెక�
మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి కాం ట్రాక�