పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంగీలు విప్పి ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేశారు. పనులు చేయలేం..చేసిన కాడికి బిల్లులివ్వండి అంటూ.. ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంట�
పాలధర తగ్గించి రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెంది న కిశోర్రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాసి పంపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోస్ట
సబ్బండ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసిందని, రూ.3.4 లక్షల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచా�
‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చ�
Arrest | పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేష్ కుమార్ ఆరోపించారు.
Pending Bills | గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అన్యాయమని మాజీ సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు.
Ex Sarpanches | గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన తమకు బిల్లు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు పలువురు మాజీ సర్పంచులు.
BRS Ex Sarpanches | ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజాము వేళల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచుల ఇ
సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు.
ఆ ముగ్గురు మంత్రులు బలిపీఠానికి చేరువలో ఉన్నారా? మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన శాఖలు అంటగట్టబోతున్నారా? లేక అసలుకే ఎసరు వస్తుందా? అంటే ‘అవును ’అనే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. త్వరలో జరగ