Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపై మండిపడింది. బిల్లుల ఆమోదానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్�
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాజీ సర్పంచ్లు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్లు ఆకస్మాత్తుగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయాన్ని ముట్టడించిన తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. పెండింగ్ బిల్
పెండింగ్ బిల్లుల విడుదల కోసం మాజీ సర్పంచ్లు మంగళవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాల్లో ఎక్కడికక్కడ ని ర్బంధంలోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాలవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పెట్టుబడి స�
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు మళ్లీ పోరుబాట పట్టనున్నారు. సర్కా రు పట్టించుకోకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే చెల్లిస్తామని పంచాయతీ�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందేనని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రభుత్�
ఎట్టకేలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్హెచ్ఏ) మంగళవారం అటు ప్రభుత్వం నుంచి ఇటు పోలీస్ ఉన్నతాధికారులు, ఆరోగ్య భద్రతా కార్యదర్శి స�
పోలీసు కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్యసేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ న�
ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని నాయీబ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏడుగురు రాష్ట్ర మంత్రులకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయని, సీనియారిటీ ప్రకారం బిల్లు
TGPSC | టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే �
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది.అర్ధాకలితో విద్యార్థులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించా�