బిల్లులు తెచ్చుకోండి, కమీషన్లు పుచ్చుకోండి, అంతేగానీ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు మాత్రం అడగొద్దు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదేనా? అభివృద్ధి పనుల కోసం ఏటా నియోజకవర్�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నవ్విపోదురు కదా అనే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నా చలనం లేని ఈ ప్రభుత్వంనికి కనువిప్పు కల�
కాంగ్రెస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గడువులోగా బిల్లులు మంజూరు చేయకపోతే, 16వ రోజు రాష్ట్రంలోని అన్ని బడులకు తాళాలు వేస్త�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�
పెండింగ్లో ఉన్న బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాదిగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస�
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
పెండింగ్ బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు (Mid Day Meal) పోరుకు సిద్ధమవుతున్నారు. అప్పులు చేసి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న క్రమంలో ఏజెన్సీ కార్మికులు పథకాన్ని ఎలా కొనసాగించాలని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బి�
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు (Mid day Meals) చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అ