పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం రోడ్డెకారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ చిల్లింగ్ సెంటర్ ఎదుట వరంగల్ హైవేపై భువనగిరి మండలం వీరవెల్లి పాల ర
ఎన్నికల వేళ ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడాన్ని విస్మరించింది. మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి మాటతప్పడంతో స�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది.
అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపి�
ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.