సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ అభ్యర్థి ఎంత ఇస్తాడో అని ఆసక్తిగా చూసే ఈ రోజుల్లో మంథనికి చెందిన యువకుడు అందుకు పూర్తి భిన్నంగా ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఏకంగా ఇంటి గేట్కే బోర్డును పెట్టి అందరికీ
రామగుండంలోని 60 డివిజన్లలో గమ్మత్తు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి ప్రచారంలో అభ్యర్థులు మారుతున్నా.. వెనుకాల జెండాలు పట్టుకొని ఓట్లు అడిగే ప్రచార మహిళలు మాత్రం మారడం లేదు.
‘చేనేతలను ప్రోత్సహిద్దాం.. హస్త కళలను ఆదరిద్దాం..’ లక్ష్యంతో గోదావరిఖని జీఎం కాలనీలో గల అర్జీ-1 కమ్యూనిటీ హాలులో కళాభారతి హ్యాండ్లూమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత, హస్త కళా మేళా కొలువుదీరింది. ఈమేరకు సింగరేణి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొ�
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షు�
గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు.. 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డునే ప్రచార అస్త్రంగా �
కాంగ్రెస్ పార్టీకి మంథని మున్సిపాలిటీని అప్పగిస్తే పట్టణ ప్రజలకు మిగిలేది కన్నీళ్లు.. కష్టాలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశమిస్తే సమగ్రా�
రామగుండం నగర పాలక సంస్థ ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండి మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఏర్పడుతున్నాయి. 60 డివిజన్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర హుండీని అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు చేప�
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ �
హైదరాబాద్ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్య పల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను నిర్వహించారు. ఇట్టి శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మూ�
అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం గమనించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గురువారం సంక్షేమ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ స�
సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన వైద్యాధికారులు గురువారం కల్పించారు.
ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( టీపీయూఎస్) సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.