ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుక
పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు.
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయం, పెద్దపల్లి , అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వ
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలువురు ఉద్యోగులకు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు దక్కాయి. ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న స
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రామగిరి మండల కేంద్రం తోపాటు పల్లెపల్లెల్లో ఘనంగా జాతీయ పండుగ జరుపుకున్నారు. ఉదయం నుంచే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ చౌరస్తాలు వివిధ రాజకీయ
శ్రావణమాసం వేళ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రామగుండం మండల కేంద్రం సమీపంలోని రామునిగుండాల జలపాతం బుధవారం కనువిందు చేస్తోంది. ఎతైన కొండ మీదుగా వర్షపు నీరు రామునిగుండాల్లో పరవల్లుగా జలపాతం జాలువా
పెద్దపల్లి జిల్లా ఓదెల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా మండల విద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. దీనికి జిల్లా విద్యాధికారి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ�
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో మండల స్థాయి టీఎల్ ఎం మేళ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర�
పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులకు కారణమయ్యే నులి పురుగులను ఆదిలో నే నిర్ములిద్దామని డీఎంహెచ్వో అన్నా ప్రసన్న కుమారి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి �
పెద్దపల్లి జిల్లా లో ని 15 ఏళ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవ భరత్ సాక్షరాత్ లక్యమని డీఈవో అన్నారు. పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాల లో మండల రీ సోర్స్ పర్సన్లకు వయోజన విద్య పై సోమ�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనారం సహకార సంఘానికి సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు ఇచ్చి అధికారులు చేతులు దులుప
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజ్ పల్లి గ్రామానికి చెందిన మడ్డి సాయి కిషోర్ గౌడ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే పేషెంట్ క