విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయని, అవకాశాలు చాలా వస్తాయని, వాటిని అందుకునే విధంగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవచ్చని ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పెద్దపల్లి మాజీ ఎ�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సన్మానించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు ర�
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార�
తాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. దేవునిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�
ఘనంగా కార్తిక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష�
పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సుదాటి రమ (50) తన వ్యవసాయ పొలం కోయడానికి పొలం వద్దకు వెళ్లి�