పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర ఆలయంలో గురువారం పదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, పూర్ణాహుతి, హోమం బలి హరణం తదితర పూజా కార్�
రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురు�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వాగోడ్డుపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ కో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అధ
సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీ
సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజి�
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వర జలాలను ఎత్తిపోసేదాక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ మండల నాయకులు స్పష్టం చేశారు.
ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీలోని శాలగుండ్ల పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంద�
రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను శుక్రవారం వితరణ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ బేసిక్స్ సీఈవో, కొలనూరు పాఠశాల పూర్వ విద్యార్థి
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొలనూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పేద ప్రజలకు అందుతున్న వైద్
గోదావరిఖని నగరం లో ప్రధాన వ్యాపార కేంద్రం లో ఒకటైన కళ్యాణ్ నగర్ బజార్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ లు భద్రమేనా..? ఇవి కూడా ఆక్రమణలు జరిగితే ప్రజాధనం రోడ్డు పాలేనా..? అసలు ఎవర�