తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్, అకోయిజం సోనీ బాలా దేవి( ఐఎఫ్ఎస్) సోమవారం సింగరేణి రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు.
ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ క్లబ్ కు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతి ఉందని లయన్స్ క్లబ్ 320జీ జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్ అన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన సామూహిక యోగాసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యాంత్రిక జీవనంలో ఆరోగ్యమే మహాభాగ్యమని సందేశాన్ని ప్రజల్లో స్ఫూర్తి కలిగించ
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్�
పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ గా బాణావత్ వనజా నాయక్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్-1 అధికారి అయిన వనజ నాయక్ ఓదెల తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు.
పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి భజన మండలికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి భజన సామగ్రితో పాటు సాండ్ బాక్స్, మౌత్ పీస్లను శుక్రవారం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ వృత్తిని సంరక్షించాలని ధర్మారం స్వర్ణకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గురువారం రాత్రి గంగాదేవి బోనాల ఉత్సవం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా గంగపుత్రులు గంగాదేవి బోనాల ఉత్సవాన్ని మృగశిర కార్తె కి �
వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు. దేవతలకు జలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, ప్రజలను సుభిక్షంగా ఉ
బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం పునర్నిర్మాణాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెల్పూర్ గ్రామస్తులు శుక్రవారం సందర్శించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శివారులో ఎస్సారెస్పీ డీ 83-13 ఎల్ మైనర్ కాలువ లైనింగ్ ను ఆ గ్రామానికి చెందిన ముదాం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసి నష్టం కలిగించాడని ఆ శాఖ అధికారులకు పలువుర