తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించార�
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరడం, తాను ఉంటున్న ఎరవల్లిలో కాకుండా నందినగర్ ఇంటికి నోటీసులు అంటించడమై తెలంగ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తొలి సీఎంకు నోటీసులివ్వడం సిగ్గుమాలిన చర్య అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ�
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు దాసరి రఘనందన్ రెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే దాసరి స్వగ్రామమైన �
యువ చైతన్యంలో పీపుల్స్ యూత్ అసోసియేషన్ ఎంతో ఆదర్శంగా ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణోదయ సాంస్కృతిక మండలి గాయని విమలక్క, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత వనదేవతలను దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అతి పురాతనమైన కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. జిల్లాలో పురాతనమైన జాతరగా కొలనూరుక�
రాబోయే ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, సబ్బితం అనుబంధ గ్రామం గట్టు సింగారంలో కలెక్టర్