పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితేరాజుపల్లి, భూపతిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటిం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర, బీసీ విద్యార్థుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పీ హరికృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్�
మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం �
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 27 మంది లబ్ధిదారులకు ₹27,03,132ల కల్యాణ లక్ష్మి, షాదీ
సర్కారు బడుల్లో చదివే విద్యార్దులలో విద్యా ప్రమాణాలు పెంపొందించటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రభుత్వ పాఠశాలల ప�
గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ
మాదిగ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మంత్రులకు ఆరుగురు ఎమ్మెల్యేలకు కరీంనగర్ జిల్లా అలుగునూర్ ఏఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జూన్ 29న మాదిగ మాదిగల ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ జాఫర్ ఖాన్ పేట పెద్ద రాత్ పల్లి వెన్నంపల్లి గ్రామాల్లో పలు అభివృద�
తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
ద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కుల�