‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడ�
సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని సమ్మక్క సారమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. రెండో రోజు గురువారం జాతర కమిటీ
పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన
‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు... ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా బుధవారం జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజార్లు సారలమ్మను
అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెద్దపల్లి జిల్లా డిసీఈబీ సెక్రటరీ వీ హన్మంతు చేతుల మీదుగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి రాంబాబు అన్నారు. గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాలలో ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి 31వరకు ఆయా డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్ర�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన నారగోని రాములు అనే గీత కార్మికుడు ఇటీవల తాటి చెట్టు నుండి పై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా గీత కార్మికుడిని మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయక�