పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులతో కొన్ని, అనుమతు లేకుండా మరి కొన్ని క్వారీలు అక్రమంగా నడుస్తున్న విషయంపై ఇటీవలికాలంలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా�
పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్ర�
పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
కోర్టు కేసుల ట్రాకింగ్కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో కోర్టు కేసుల ట్రాకింగ్పై జిల్లా అధికారులు, తహసీల్దార్లకు శుక్రవారం శిక్షణ క�
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పెద్దపల్లి డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా డీఎం�
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహక�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో కొలువై ఉన్న దేవునిపల్లి శ్రీలక్ష్మినృసింహ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం అశేష భక్తజనసందోహం మధ్య కమనీయంగా జరిగింది. ప్రతీయేటా కార్తీక మాసంలో ఆనవాయితీగా వచ్చే ఈ జాతర �
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని నిర్�
బాల్య వివాహాలను నిరోధించే విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ కే స్వప్న రాణి అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థు�