గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్�
రామగుండం పారిశ్రామిక ప్రాంత సుపరిచితుడు, నాగార్జన యువ సేవా సమితి నిర్వాహకుడు, స్వచ్ఛంద, యువజన సంఘాల రాష్ట్ర ప్రతినిధి గుండేటి రాజేష్ కు జాతీయ స్థాయి 'నల్ల వజ్రం' పురస్కారం వరించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీర్ మహమ్మద్ షేక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో శనివారం రాత్ర�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
గోదావరిఖనిలో కోల్ బెల్ట్ విభిన్న రంగాల కళాకారులు సందడి చేశారు. హైదరాబాద్ తార ఆర్ట్స్ అకాడమి నిర్వహించిన ఉగాది, నల్లవజ్రం పురస్కారాల రెండు రోజుల పండుగ ఆదివారం వైభవోపేతంగా ముగిసింది.
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
గోదావరిఖని నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది. కరీంనగర్లోని ప్రముఖ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన సహకారంతో శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబ
కమాన్ పూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు క్యూలైన్లో బారులు తీరారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో గ్యాస్ స�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం �
రామగుండం నగర పాలక సంస్థ 11వ డివిజన్ లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మించాలని ఆ డివిజన్ ప్రజా ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామిని కలిసి వినతి పత
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు.
ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరామ్ (6) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ అనే వ్యక్తి బాలుడి నేత్రదానం పై తల్లిదండ్రులక