అంతర్గాం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వేముల సుమలత శుక్రవారం విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల గ్రూపు-1 ఫలితాల్లో 609 ర్యాంకు సాధించిన సుమలత వేములను పెద్దపల్లి జిల్లాకు కేటాయించారు. పెద్దపల్లి
రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి కలెక్టర్, మంథని ఆర్డ�
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు �
మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సమాజ పోకడలను గమనిస్తూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి షీటీం ఇంచార్జి ఎస్సై లావ�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబ పూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి రక్షిత తాగునీటి బావి, మురిగు క
విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అన
జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశ�
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పోలీస్
ఆల్ ఇండియా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. సంజీవ్ కు గురువారం హైదరాబ�
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ
పోలీసు అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ లో పోలీసులు మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది.
స్వచ్ఛందంగా రక్త దానం చేయుటకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ కోరారు. రక్త దానంపై అపోహాలు వద్దని ఆరోగ్యవంతమైన యువకులు కనీసం ఏడాది రెండు సార్లు రక్తదానం చేయవచ్�