మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు.
: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా అతడి నేత్రాల అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో నేత్రాలు సజీవంగా ఉండిపోయాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల-వేగురుపల్లి గ్రామాల పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్ గా నీరుకుల్ల గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ న�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శీతల చెరువు సమీప గుట్టల కింద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర కోసం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు ఇక్కడ జాతర ఉత్
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వచ్చాయని.. ప్రజల సమస్యలు విన్నట్టుగా నటిస్తూ అధికారం కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదు.. మంథని మట్టిలో పుట్టిన బిడ్డను.. ఈ ప్రాంతాన్ని ముద్దాడిన వ్యక్తిని.. ఇక్కడి ప్రజల కళ్లలో క
మంథని నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు సౌకర్యం పూర్తిగా గగనంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్నం నుంచి పల్లెకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిప�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బాలే శివప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రంలో శనివారం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి �
పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా లోనే పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమై సంచలం సృష్టించిన రికార్డును మరువక ముందే పాలకవర్గం మరో అడుగు ముందు�
పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు గాను ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టు తుది జాబితాలను ప్రకటించగా శనివారం కార్పోరేషన్లు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లు, మున్సిపాల్టీలు, మున్సిపాల�
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్పాల సదయ్య తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబ
‘అమ్మా.. సమ్మక్క తల్లీ.. మా మొక్కును అలకించమ్మా.. నీ చెంతకు వస్తాం’ అమ్మా అంటూ వేడుకోగానే భక్తుల కోర్కెలు తీర్చే వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరిఖ