రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర న�
నిజాం పాలనలో భూస్వాములు పెత్తందారులు జాగీరుదారులు తెలంగాణలో సాగించిన వెట్టి చాకిరి నిర్బంధపు శ్రమకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేసి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీపీఎం జిల్లా కార్యదర్శ�
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకు
పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద�
ప్రతీరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా నజరానా అందజేసి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర
అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితేరాజుపల్లి, భూపతిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటిం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర, బీసీ విద్యార్థుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పీ హరికృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్�
మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం �
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 27 మంది లబ్ధిదారులకు ₹27,03,132ల కల్యాణ లక్ష్మి, షాదీ