భారత వాతావరణ శాఖ 151వ దినోత్సవాన్ని పురస్కరించుకోని గురువారం సాయంత్రం రామగుండంలోని భారత వాతావరణ కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి హుస్సేన్ మియా వాగు ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ శుక్రవారం ప్రారంభించారు.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పలువురు నాయకులు ఆకాక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి బోనాల పండుగను అత్యంత వైభవంగా
లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్–8 ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని బొంతకుంటపల్లి ఫోటో ఫామ్–విజయ ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రీజియన్ మీట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ 11 కేటగిరీలలో అవార్డులు �
రామగిరి పాఠశాల నిర్వాహకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నివేదిక కన్వీనర్, విద్యావంతుల వేదిక కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన కదర కళాధర్ రెడ్డి (సెంటినరీ కాలనీ నివాసి) మంగళవారం �
భూమిపై స్వర్గంగా పిలవబడే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం.. హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరం.. జాలువారే లోయలకు ఆనవాళ్లు కాశ్మీర్ అందాలు.. మరోవైపు నవలలు.. సినిమాలు.. ఊహలకే పరిమితమైన జల కన్యలు.. ఇక్కడ సందడి చేస్తు�
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత 20 ఏళ్లుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను జాతర కమిటీ చైర్మన్, ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి ఆద్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి దూరమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాలం పాలనలో అభివృద్ధిలో పరుగుల�
సంక్రాంతి సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ముగ్గుల పోటీలను సర్పంచ్ తులా మనోహర్రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు.
గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ప్రత్యే�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పద్మజ-జితేందర్ రావు ఆధ్వర్యంలో గోదారంగనాథుడి కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొ
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ �