పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా పోయాయి. దీంతో నిరుపేదలు నిరాశ చెందుతున్నారు. ఒకరికి ఇందిరమ్మ ఇంటి మంజూరు కాగా వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దర
వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగు కు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్నా.. వర్షాలు రాకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.
గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామ�
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం
మండల కేంద్రంలోని నీలకంఠ చెరువు కట్టపై విపరీతంగా తుమ్మలు పిచ్చి మొక్కలు దారి కి అడ్డంగా మొలిచి రైతులకు దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై నీలకంఠ చెరువు ఆయకట్ట రైతులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గ�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ ఫొటోకు ఉద్యమకారులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యా�
ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సమాఖ్య భవన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు కళాక�
జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్�
గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండ�
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
సమాజంలో జరిగే నేరాలు తగ్గాలంటే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ అథారిటీ సెక్రెటరీ స్వప్న రాణి సూచించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో గురువారం న్యాయ విజ్ఞాన స
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని పేరపల్లి తమ పట్టా నాలుగెకరాల 20 గుంటల భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం మతిస్థిమితం లేని తన భర్త రాజు శంకరయ్య నుండి తప్పుడు ధ�
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు.