2024-25 సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-1 ఉపరితల గని సింగరేణి సంస్థలో ఉత్తమ పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) గని పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని కొత్తగూడెంలోని కార్పోరేట్ కార్యాలయం ఆధ్వర్యంల
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, సందరెల్లి, జిల్లెల్లపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో నాటు సారాయి తయారీ చేస్తూ అమ్మకం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అడవి శ�
వాన కాలం సీజన్ ప్రారంభమైంది. ప్రభుత్వం ముందస్తు పంటలు వేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ పెట్టుబడి సాయం మరిచినట్లుంది. నిరుడు వానకాలంలో రెతు భరోసా ఇవ్వలేదు. యాసంగిలో మొక్కబడిగా కొంత మందికే వేశా
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు మాదన కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యంరావు తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు.
యిల్ పామ్ సాగు కు రైతులు ముందుకు రావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. ఆయిల్ ఫామ్ మొదటి పంటగా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటి ఆయిల్ ఫామ్ గెలల కోతకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ద్యార్థుల విద్య సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ లు కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కాంప్లెక్స్ హెడ్ మా�
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏక్ పెడ్ మాకే నామ్ క�
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా 20 మార్కులను ఆ విద్యా�
మహిళల ఆర్థికాభివేద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రోగుల బంధువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్ను వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హార్వెస్టర్ కొనుగోలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటే ఆ రైతుకు పెద్ద నష్టమే వచ్చింది. కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే ఎనిమిది సార్లు రిపేర్కు వచ్చింది. కొత్తదే కదా.. ఇన్నిసార్లు రిపేర్కు ర
మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ
ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్ అందించేందుకు అవసరమైన శిక్షణ సజావుగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ లైసెన్స్ సర్వ