సాధారణంగా యాసంగి సీజన్ సన్న రకం ధాన్యం పండించటానికి రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోసన్ క్వింటాలుకు రూ. 500 ప్రకటించటంతో.. పంట కాలం, పెట్టుబడి ఖర్చు ఎక్కువైన బోసన్ వస్తు�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శివారులో ప్రధాన రహదారిపై ట్రాలీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని కునారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం (27) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వెళ్లుతున్న ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది.
గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఇటీవల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజమైంది. బీఆర్ఎస్ వారియర్లు ఎక్కడా.. వనకాల్సిన, జనకాల్సిన అవసరం లేదని మీకోసం పని చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం ఉందని, ప్రభుత్వ కేసు
పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేస్ట్ మెటియల్ పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించే విధంగా మున్సిపల్ కార్యాలయ మొదట�
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్�
తండ్రి బాటలో తనయుడిగా యుక్త వయసులో సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ తాను రక్తదానం చేస్తూ తోటి స్నేహితులతో కూడా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిఫలంగా రోహిత్ సేవలకు గౌరవ దక్కిం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రో