ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి�
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
గోదావరిఖనికి చెందిన సామాజిక వేత్త డాక్టర్ దేవి లక్ష్మీనర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. పసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు ఏనుగు నరసింహ
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వి�
రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంజీవ నగర్ లో దళిత కుటుంబానికి చెందిన బెజ్జాల అనిల్-మమత కు పెద్దపెల్లి రేడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. కూలీ పని చేసుకునే అనిల్ కుటుంబం పూరీ గుడిసెలో నివసిస్తుంది.
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి త్రీవగాయాలైన సంఘటన మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్ కు గ్రామానికి చెం
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవ�
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశ�