హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లోఈ నెల 5 నుండి 9 వరకు జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య ( ఎస్ జి ఎఫ్) జాతీయ స్థాయి అండర్ -14 బాలుర వాలీబాల్ జట్టు మేనేజర్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ పాఠశాల పీఈటీ బైకని కొము�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంత కార్య
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల దాకా దట్టమైన పొగ మంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె సీమలు ఊటీలా తలపించాయి.
స్థానిక శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలలో శ్రేష్ఠ అనే విద్యార్థిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పలు గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యాశాఖ అధికారులు బడిలో చేర్పించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మారం ఎంఈవో పీ ప్�
హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లో జరిగే 9వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ స్థాయి అండర్- 14 బాలుర వాలీబాల్ జట్టు కోచ్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా గుండారం రిజర్వాయర్ కు వెళ్లే డీ-83 ఎస్ఆర్ ఎస్పీ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో శుక్రవారం కొన్నిగంటలపాటు పరవళ్లు తొక్కింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిమితి 700 క్యూస
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన �
కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష�
రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాల
రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది.