పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ పొగాకు నియంత్రణ, జాతీయ అంధత్వం, దృష్టి లోపం నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని డీఎంహెచ్వో వాణి శ్రీ సంబంధిత అధికారులకు సూచించారు. జాతీయ ఆరోగ్య కార్
బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు రవికుమార్ యాదవ్ నియామకమయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో రవి కుమార్ యాదవ్కు ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల
పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రోగ్రాం, యాప్ నిర్వహణ శిక్షణ, ఎసీడీ( అంసక్రామిత వ్యాధులు)పై అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.
వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �
పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆ�
బాయిలర్ కోళ్లు తినీ తిని విసుగెత్తి పోయారో... ఏమో గానీ.. కడక్నాథ్ కోళ్ల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. మండలంలోని సెంటినరీకాలనీలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున కడక్నాథ్, టర్కీ కోళ్లను తీసుకవచ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �
విద్యుత్ ప్రమాందంలో అసిస్టెంట్ హెల్పర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జవహర్ నాయక్ తండా పరిధి బంగిరెడ్డి తండాలో సోమవారం చోటుచేసుకుంది. అదే గ్రామంలో అసిస్టెంట్ హెల్పర్ గా పనిచేస్తున్న భూక్య పరమేష్ ఫీజు వ
త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ధర్మారం కేంద్రంలో పార్టీ మండల స్థాయి స్థానిక సంస్థల ఎన్ని�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సైనికులు తమ సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుక�
పెద్దపల్లి నియోజక వర్గంలోని వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి ప్రెస్క్లబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో గల జగత్ మహా మునీశ�