మంథని పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబ
మంథనిలో బ్రిటిష్ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లే
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ వివేకానంద జన్మదిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో శ్రీస్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో సర్పంచ్ జూపాక శ్వేత ఆద
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపు
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గుండ ఆలియాస్ పోగుల కావ్య (22) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవఖానకు తరల�
పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో దశాబ్ధాల కాలంగా జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ను సోమవారం జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్క�
ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో పారిశుధ్య అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించారు
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన అధికారిక కార్యక్రమా
మంథని పట్టణంలోని బోయినిపేటకు చెందిన కూరగాయల వ్యాపారి మనోహర్(42) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా జ్వరం, తల ప్పితో బాధపడుతున్న మనోహర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత బ్ర�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
గోదావరిఖని పట్టణానికి సమీపంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ గా పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు చింతల రాజిరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.