పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి త్రీవగాయాలైన సంఘటన మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్ కు గ్రామానికి చెం
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవ�
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశ�
రాష్ట్ర మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈశ్వర్ జీవిత చరిత్ర గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతి మల్లన్న రచించిన ‘ఒక ప్రస�
నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారదాకు సో�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించినట్లు జీసీడీవో కవిత తె�
కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముస్లింల జనాభా ప్రతిపాదికన మంత్రి పదవి ఇవ్వలేదని, ముస్లిం డిక్లరేషన్ విస్మరించిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోపు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును సవరించుకొన
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు.
సింగరేణి ఉన్నత పాఠశాలలను పచ్చదనం పెంపొందించి, పాఠశాల ఆవరణలు ఆహ్లాదకరమైన వాతరవరణం ఉండేలా ‘హరిత పాఠశాల’ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సీఎం ఎడ్యుకేషన్ గూండా శ్రీనివ�
రామగుండం నగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి వెలువడిన ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్)పై తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆశాస్త్రీయ పద్ధతిలో జరగడంతోనే ఓటర్ల గల్లంతై
యువ ఇంజినీర్ వ్యవసాయపై మక్కువతో సాగు బాట పట్టాడు. హైదరాబాద్లోని డీఆర్డీవోలో ఏఎస్ఎల్ ఏజెన్సీ తరఫున మిసైల్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పదేళ్లు పాటు ఇంజినీర్గా పని చేశాడు. ఐదేండ్ల క్రితం వ్యవస
బక్రీద్ పర్వదినం సందర్భంగా శనివారం ముస్లింలు భక్తి శ్రద్దలతో వేడుకలను జరుపుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిది చందపల్లి ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్ధనలో పాల్గొన్నారు.