లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తు�
ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత�
తెలంగాణ ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిచిన ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన బండారి మణిదీప్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్�
పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై స�
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2024 _25 సంవత్సరంలో పదో తరగతి చదువుకున�
తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
రైతులు పంట మార్పిడీ విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త�
రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ఉన్న మిథిలా రైస్ మిల్లును ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశ