పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏక్ పెడ్ మాకే నామ్ క�
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా 20 మార్కులను ఆ విద్యా�
మహిళల ఆర్థికాభివేద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రోగుల బంధువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్ను వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హార్వెస్టర్ కొనుగోలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటే ఆ రైతుకు పెద్ద నష్టమే వచ్చింది. కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే ఎనిమిది సార్లు రిపేర్కు వచ్చింది. కొత్తదే కదా.. ఇన్నిసార్లు రిపేర్కు ర
మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ
ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్ అందించేందుకు అవసరమైన శిక్షణ సజావుగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ లైసెన్స్ సర్వ
పుట్టిన రోజు అంటే సన్నిహితుల మధ్య జరుపుకోవడం.. లేదంటే పది మందికి అన్నదానం చేయడం సహజం. కానీ, గోదావరిఖనికి చెందిన బుల్లితెర నటుడు, సీనియర్ కళాకారుడు అశోక్ వేముల మాత్రం వినూత్న కార్యక్రమం చేపట్టారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని పెద్దపెల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ గంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ఆర్డీవో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మన కళ్ల ముందు నుంచే నీళ్లు దోచుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని అయినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కళ్లుండికూడా చూ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు.
జిల్లా ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకోనేందుకు జూన్ మూడు నుండి సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు. కలెక్టరేట్లోని మీని మీటింగ్ హాల్లో సమగ్ర ఆ�