ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు.
సాధారణంగా యాసంగి సీజన్ సన్న రకం ధాన్యం పండించటానికి రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోసన్ క్వింటాలుకు రూ. 500 ప్రకటించటంతో.. పంట కాలం, పెట్టుబడి ఖర్చు ఎక్కువైన బోసన్ వస్తు�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శివారులో ప్రధాన రహదారిపై ట్రాలీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని కునారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం (27) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వెళ్లుతున్న ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది.
గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఇటీవల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజమైంది. బీఆర్ఎస్ వారియర్లు ఎక్కడా.. వనకాల్సిన, జనకాల్సిన అవసరం లేదని మీకోసం పని చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం ఉందని, ప్రభుత్వ కేసు
పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేస్ట్ మెటియల్ పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించే విధంగా మున్సిపల్ కార్యాలయ మొదట�