పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు గర్రెపల్లి పిహెచ్ స
అనారోగ్యంతో అచేతన స్థితిలో భర్త... కూలీనాలి చేసుకుంటూ కుటుంబంను పోషించుకుంటున్న భార్య... ఇంజనీరింగ్ చదువుతూ ఇంటి అవసరాలకు రాగి జావా అమ్ముతున్న కూతురు... పదో తరగతి చదివి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి న్యూస్ పేప�
Collector Koya Sri Harsha | రైతులకు 50% రాయితీ పై పచ్చిరొట్ట(జీలుగ)విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. రాబోయే వానాకాలం పంట కోసం 51 సేల్స్ పాయింట్ల వద్ద ఆన్ లైన్ ద్వారా విత్తనాలను పంప
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ కురువృద్ధుడు కళ్ళకు అద్దాలు లేకుండా భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు . ఓదెలకు చెందిన బీరం లింగయ్య 90 సంవత్సరాలు పైబడి ఉంటాడు. అతడు ప్రతీర�
30వ సారి రక్తదానం చేసి మడ్డి సాయి కుమార్ గౌడ్ అనే యువకుడు మానవత్వం చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన సుజాత కరీంనగర్ లోని భద్రకాళి హాస్పటల్ లో స్పైన్ సర్జరీ కోసం �
కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు.
మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�
రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎ�
మంథని మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండో సారి క్యాతం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని లో గురువారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అకాల వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పార�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్వామి వారిని మంగళవార
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లో మంగళవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా స్వామివారిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప�
కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల శివాలయంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా కనుల పండువగా జరిగింది. స్వామివార్లకు మహిళలు సారే చీర �
తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇడస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి �