బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా ను కల్పించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ మేలు కోలుపు రథ యాత్ర బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరి�
పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మ�
డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. బేగంపేట గ్రామంలో ఫార్మా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆయన బుధవారం పర�
Skill Training | పదవ తరగతి, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు గరేప�
పెద్దపల్లి మండలం పెద్దకల్వల సమీపంలో సోమవారం సాయంత్రం కాళేశ్వరం సరస్వతి పుష్కరస్నానాలకు వెళ్లి వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయప�
లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తు�
ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత�
తెలంగాణ ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిచిన ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన బండారి మణిదీప్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్�
పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై స�
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2024 _25 సంవత్సరంలో పదో తరగతి చదువుకున�