పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్�
తండ్రి బాటలో తనయుడిగా యుక్త వయసులో సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ తాను రక్తదానం చేస్తూ తోటి స్నేహితులతో కూడా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిఫలంగా రోహిత్ సేవలకు గౌరవ దక్కిం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రో
బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన
రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుతో కలిసి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
మానవ అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చని డీ ఈ ఓ మాధవి అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల�
బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట వేసవి కాలంలో కొనసాగుతున్న బాలికల సాధికారత వర్కుషాప్ లో ని భాలికల సాంస్కృతిక ప్రదర్శన వేడుక అలరింప చేసింది.
చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో దొంతులవాడ,
బీసీలకు సముచిత స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్య�
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ రాజకీయాల్లో ఏకాకిగా మారాడు. తన పార్లమెంటు పరిధిలో తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా మిగతా 5 నియోజ�