సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంస�
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతన సాంబ సదా శివాలయం పునర్నిర్మాణం గ్రామస్తులు చేపట్టారు. జిల్లాలో మొదటిసారి పూర్తి రాయితో శివాలయాన్ని యధావిధిగా దాదాపు రూ.1.50 కోట్లతో పునర్నిర్మా�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహ స్వామిని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి, దేవునిపల్లి, పెద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
పెద్దపల్లి డీఎల్పీవోగా దేవకీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పెద్దపల్లి డీఎల్పీవోగా పని చేసిన వేణుగోపాల్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గతంలో పెద్దపల్లి డీఎల్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేపీ) ప్రిన్సిపల్ జక్కని రాజేశం విద్యాశాఖ అదనపు ఆర్సీవోగా నియమితులయ్యారు. కాగా అతడిని ఆ గ్రామంలో ఆదివారం బీసీ ఆజాద్ �
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికాపురత్తమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన పూజలు రెండో రోజు అంగరంగ
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
అంతర్గాం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వేముల సుమలత శుక్రవారం విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల గ్రూపు-1 ఫలితాల్లో 609 ర్యాంకు సాధించిన సుమలత వేములను పెద్దపల్లి జిల్లాకు కేటాయించారు. పెద్దపల్లి
రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి కలెక్టర్, మంథని ఆర్డ�
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు �
మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సమాజ పోకడలను గమనిస్తూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి షీటీం ఇంచార్జి ఎస్సై లావ�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబ పూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి రక్షిత తాగునీటి బావి, మురిగు క