పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టి జి ఎస్ ఆర్టీసీ టూ వీలర్ పార్కింగ్ లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెరువును తలపిస్తున్నది. పార్కింగ్లోని వాహనాలన్నీ జలమయం అవుతున్నాయి. పార్కింగ్ స్థలం లోతుగా ఉండటంతో బస�
విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫర�
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
బంధువులైన కుటుంబ సభ్యులు వారి గ్రామమైన లొంకకేసారంలో చేసుకుంటున్న బీరప్ప (బీరన్న) బోనాల పండుగ వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయని ఎక్సైజ్ సీఐ గురునాథ్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో గురువారం ఆంగ్లం ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా మ
భాగ్యరెడ్డి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.
జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, ఓదెల మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలను కల
మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం స�