శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి రథోత్సవం ( జాతర) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథం వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథంపై లక్ష్మీదేవి, శ్రీ నరసి
రైతులు పండించి అమ్మకానికి తెచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా స
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలి�
ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు .
పెద్దపల్లి పట్టణ శుభ్రతతో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, తడి చ�
మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.
ఖిలావనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ( రథోత్సవం) ఈనెల 13న నిర్వహించనుండగా ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈవో కొస
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం ఆ కాలనీ ప్రజలకు శాపంగా పరిణమించింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థాన
పుట్టుక నుంచి విధి వక్రీకరించి రెండు చేతులు లేకున్న.. ఆత్మస్థైర్యంతో రెండు కాళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతున్న దివ్వాంగుడైన విద్యార్థి ముత్తారం బాలాజీ శభాష్ అనిపించుకుంటున్నాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ్ గార్డెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983‑84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి గోదావరిఖనికి వెళ్తున్న కారు ఇదిలాపూర్ గ్రామ శివారులో
‘అకాల వర్షంతో ధర్మారం మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించింది. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ కుమార్ సాయంత్రం మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యం ను ప
దొంగతుర్తి గ్రామంలో శనివారం తాటి చెట్టు పై నుంచి పడి పంతంగి శ్రీనివాస్ గౌడ్ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం సమయంలో �
పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెల�