అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను అడ్డగించి పోలీసులకు సమాచారం అందజేశారనే కారణంతో గో రక్షకుడు ప్రశాంత్ సోనుపై ఎంఐఎం పార్టీకి చెందిన కొంతమంది కాల్పులు సరైనది కాదని గోవులను కాపాడుతున్న గోరక్షకులప
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల�
ఉద్యోగ విరమణ పొంది ఏడాదిన్నర దాటిన బెనిఫిట్స్ రాకా రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమవుతున్నయ్.. జర మమ్మల్ని పట్టించుకోండని రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్�
బీసీ హక్కుల కోసం నిస్వార్థంగా పని చేసే దాసరి ఉషకు జిల్లా బీసీ జేఏసీ చైర్మన్గా అవకాశం కల్పించాలని తెలంగాణ చేనేత ఐఖ్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు కోమటిపల్లి సదానందం కోరారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిం�
పెద్దపల్లి జిల్లాలో 32 స్కానింగ్ సెంటర్లు ఉండగా, ప్రతీ నెల 10 చొప్పున తనిఖీ చేస్తున్నామని డీఎంహెచ్వో డాక్టర్ వాణి శ్రీ తెలిపారు. కల్టెరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీసీ ఎన్డీటీ అడ్వై
తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే ధ్యేయంగా పాలకుర్తి మండలం లోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ స
పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సా�
రామగిరి మండలం బేగంపేట గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది.. గుట్టను తవ్వడం.. మట్టిని ట్రాక్టర్ల కొద్ది తరలించడం అంతా చూస్తుండగానే సవ్యంగా సాగుతోంది. బండెనుక బండి అన్నట్టుగా ట్రాక్టర్ల కొద్దీ మొర�
జిల్లాలో వానా కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికార యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని 24 గంటల్లోగా రైస్ మిల్ల�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపడుతున్న జిల్లా పరిషత్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.