తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
రైతులు పంట మార్పిడీ విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త�
రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ఉన్న మిథిలా రైస్ మిల్లును ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశ
పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టి జి ఎస్ ఆర్టీసీ టూ వీలర్ పార్కింగ్ లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెరువును తలపిస్తున్నది. పార్కింగ్లోని వాహనాలన్నీ జలమయం అవుతున్నాయి. పార్కింగ్ స్థలం లోతుగా ఉండటంతో బస�
విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫర�
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
బంధువులైన కుటుంబ సభ్యులు వారి గ్రామమైన లొంకకేసారంలో చేసుకుంటున్న బీరప్ప (బీరన్న) బోనాల పండుగ వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయని ఎక్సైజ్ సీఐ గురునాథ్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో గురువారం ఆంగ్లం ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా మ