జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కా�
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్�
మండలంలోని మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన ఉప్పుల శారద (23) సోమవారం ఉలేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పుల శారత గత కొన్ని సం
గోదావరిఖని నగరంలో బేకరీల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. మొన్నటికి మొన్న నగరంలోని ఓ బేకరీలో కాలం చెల్లిన పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తుండగా నగర పాలక సంస్థ అధికారుల తనిఖీల్లో బయటపడిన సంఘట�
మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టింది, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆలయ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ డిమాండ్ చేశారు.
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో ఆదివారం కరీంనగర్ మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సంజీవని ఆసుపత్రి 16వ సంవత్సరంలో అడుగుపెడ�
బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేయడం కంటే అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు దివ్యమైన ఔషధంగా నవ్వు తే చాలు అన్నార�
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో 2009-10 సంవత్సరంలో పదో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరస్పాండెంట్, వ్యవసాయ మా�
మంథని, మే 4: తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది ఒడ్డున సోమవారం 11 గంటలకు చర్చా కార్యక్రమం �
ఎలిగేడు మండలంలో ఈనెల 5-19వ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధిక�
Intermediate admissions | కాల్వ శ్రీరాంపూర్ మే 3: మల్యాల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య తెలిపారు.
మండలంలోని రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎన్ పీడీసీఎల్ భవన సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో మే1నుంచి 7వరకు వారం పాటు జరిగే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ను ఎన్ పీడ�
కాల్వ శ్రీరాంపూర్ లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలక�