peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
without cutting | పెద్దపల్లి మే 3: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా కూడా కోత విధించటానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష
Government schools | ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్ల
Birthday gift | కూతురు పుట్టిన రోజున తల్లిదండ్రులు బహుమానంగా ఖరీదైన వస్తువో లేక మంచి బట్టలు కొనివ్వడం లేదా ఏదైనా షాపింగ్ తీసుకెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. కానీ గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన సింగరేణి కాంట�
GODAVARIKHANI | దళిత జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు చంపుతామని బెదిరించిన హాస్పిటల్ నిర్వాహకులు, మాజీ మేయర్ అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిని అరెస్టు చేయాలని, �
Coal production | సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో Rg-1 డివిజన్లో కేవలం 51శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
procurement centers | సారంగాపూర్ : మండలంలోని కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి, రెచపల్లి, లచ్చనయక్ తండా, బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ శుక్రవారం సందర్�
Auto drivers | కరీంనగర్ తెలంగాణ చౌక్ మే 2 : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో సంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప
KORUKANTI CHANDAR | గోదావరిఖని : రామగుండం లో పరిపాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మ
Private hospitals |గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు దవాఖానలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు డీఎంహెచ్ తనిఖీలకు వస్తే అదిరించి బెదిరించిన ప్రైవేటు వైద్యులు, మాజీ కార్పొరేటర్ కు అండగా ఉంటా�
KALVASRIRAMPOOR | ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడిచినప్పటికీ సన్న వడ్లు మాత్రం ఇంకా తూకం వేయడం లేదని అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సన్న వడ్లు కాంటాలు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కా
Accident | పెద్దపల్లి రూరల్ మే 02 : సైకిల్పై రోడ్డు దాటుతున్న గ్రామ పంచాయతీ వర్కర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యేడేళ్ల నర్సయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సబ్బితం గ్రామంల�