జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్�
గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండ�
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
సమాజంలో జరిగే నేరాలు తగ్గాలంటే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ అథారిటీ సెక్రెటరీ స్వప్న రాణి సూచించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో గురువారం న్యాయ విజ్ఞాన స
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని పేరపల్లి తమ పట్టా నాలుగెకరాల 20 గుంటల భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం మతిస్థిమితం లేని తన భర్త రాజు శంకరయ్య నుండి తప్పుడు ధ�
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు.
మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్య�
గోదావరిఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుక�
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఆధ్వర్యంలో మంగళవారం
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో కాళిందిని అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్ ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సుల
ఇదే మా ఆఖరి కోరిక... మరణానంతరం మా దేహాలు వృథా కావడం మాకిష్టం ఉండదు.. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని గోదావరిఖని శారదానగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య- మధురమ్మ అనే వృద్ధ దంప�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నది..కాంగ్రెస్ బెదిరింపులకు, కుట్రలకు భయపడేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.