బాల్య వివాహాలను నిరోధించే విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ కే స్వప్న రాణి అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థు�
ఏఐ ల్యాబ్ ల ద్వారా పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర�
కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవ�
జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథ�
సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంస�
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతన సాంబ సదా శివాలయం పునర్నిర్మాణం గ్రామస్తులు చేపట్టారు. జిల్లాలో మొదటిసారి పూర్తి రాయితో శివాలయాన్ని యధావిధిగా దాదాపు రూ.1.50 కోట్లతో పునర్నిర్మా�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహ స్వామిని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి, దేవునిపల్లి, పెద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
పెద్దపల్లి డీఎల్పీవోగా దేవకీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పెద్దపల్లి డీఎల్పీవోగా పని చేసిన వేణుగోపాల్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గతంలో పెద్దపల్లి డీఎల్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేపీ) ప్రిన్సిపల్ జక్కని రాజేశం విద్యాశాఖ అదనపు ఆర్సీవోగా నియమితులయ్యారు. కాగా అతడిని ఆ గ్రామంలో ఆదివారం బీసీ ఆజాద్ �
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికాపురత్తమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన పూజలు రెండో రోజు అంగరంగ
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�