పెద్దపల్లిలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా అని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజ�
కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మితే పెద్దపల్లి పట్టణ ప్రజలు మరో ఐదేండ్లు గోస పడుతారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ప్రజలకు ఓరగబెట్టిందన�
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ ఏఈ షఫీవోద్దీన్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమ�
బీఆర్ఎస్ అధికార సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రచార అసా్త్రలుగా మల్చుకొని మంథని మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంథని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త రావుల శ్రీధర్రెడ్డి ధీమా
రామగుండం నియోజకవర్గంలో జాఫర్ జామానాకు మించి ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ గుండాయుజం చేస్తున్నాడని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక తమ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరి�
అర్హులైన పేదలకు రాఘవాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాఘవాపూర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవులపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని పూజారులు మంగళవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యానభ్యసిస్తున్న విద్యార్థులందరికీ చదవటం, రాయటం రావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు సూచించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో చేపట్టిన బోర్వెల్ను సోమవారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం తీర్చేందుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రూ.ఐదు లక్షల �
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,3 గనుల్లో రికార్డ్ స్థాయి బొగ్గు ఉత్పత్తి తో పాటు సీఎస్పీలో భారీ బొగ్గు రవాణా జరిపి రికార్డ్ సృష్టించినట్లు రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార�