పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ గ్ర�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు.BRS Formation Day, Kalvasrirampur, Peddapally, Karimnagar
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యా�
రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగాలకు ఇస్తామన్న దళారుల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా ఓదెలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక వివేకానంద వి
కోట్ల ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగ�
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మ
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ నియోజక వర్గానికి చేసిన సేవలను ఈ ప్రాంత ప్రజలు మరువలేరని కూనారం గ్రామస్థులు, పలువురు నాయకులు పేర్కొన్నారు. గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతిని స్వగ్రామమైన కూనా