జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16 ను పురస్కరించుకుని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు, సామాజిక సేవా కార్యకర్త మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువజన నాయకులు పెద్ద ఎత్తున పాత్రి�
పాలకుర్తి మండలం వెంనూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా భక్తులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషే�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలోఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్బీఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకవచ్చే ప్రక్రియ ఈనెల 22 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బీ వాణీ శ్రీ అన్నారు.
జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సెర్ఫ్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిం�
పెద్దపల్లి జిల్లా మంథని సింగిల్ విండో కు సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు దరఖాస్తుదారుడు ఇనుమల సత్యానారాయణకు రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా సహకార అధికారిణి, రాష్ట్ర సమాచార కమ�
రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం �
అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జ�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహస్వామి దేవాలయ జాతర ఆదాయం ఈ నెల 2నుంచి 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా రథోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పద్దుల కింద రూ.16,07,215 లు సమకూరిన�
కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంల�
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �