పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1072 భూములపై అధికారులు ప్రజాప్రతినిధులు కన్నేశారు. గతంలో గ్రామ ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను హద్దులను శిథిలం చేస్తూ అదే ప్రజా అవసరాలపేరుతో మర�
సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్�
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పా�
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మ
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర న�
నిజాం పాలనలో భూస్వాములు పెత్తందారులు జాగీరుదారులు తెలంగాణలో సాగించిన వెట్టి చాకిరి నిర్బంధపు శ్రమకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేసి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీపీఎం జిల్లా కార్యదర్శ�
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకు
పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద�
ప్రతీరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా నజరానా అందజేసి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర
అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.