వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశా
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిగా జైపూర్ ( రసూల్ పల్లి) లో వారి ఇంటికి వెళ్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ను టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారా�
జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్�
ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులలో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధ�
చిన్న పామును చూస్తేనే అమడదూరం పరుగెడుతాం. అలాంటిది భారీ కొండ చిలువ ను చూస్తే ఏలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ.. నిజమే.. గోదావరిఖని నగరంలో శుక్రవారం అర్ధరాత్రి అలాంటి కొండ చిలువ ఒకటి ప�
రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 28వ ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకుల్లో రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించింది. దేశ వ్యాప్తంగా 4589 పట్టణాలలో పోటీ �
వలస పక్షుల గూడు చెదిరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 యేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలమట్టమైంది. ఈ సంఘటన గోదావరిఖని నగరంలోని అడ్డగుంటపల్లి ప్రాంతంలో గల త్రివేణి కాంప్లెక్స్ ఎదుట చోటు చేసుకుంది. రోడ్డు వ�
పెద్దపెల్లి జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీని మంథని డీఎల్ పీవో సతీష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరిశుభ్ర ప్రాంతాలు, డ్రెయిన్లు, సీజనల్ జ్వరాల గురించి వివరాలు అడగి తెలుసుకున్నారు. పరిసరాలు ప
గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పాలన పకడ్బందీగా సాగాలని జరగాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, తదితర అంశాల పై మండల అధికారులతో సోమవారం కలెక