గంగాధర ఇన్చార్జ్ సబ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ఇన్చార్జి సబ్ రిజిస�
పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. గోదావరిఖని జీఎం కాలనీలోని స్టేడియంలో స�
అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలలో �
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు.
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి ఓ వ్యక్తి నుండి ఇంటి పర్మిషన్ కోసం ఫోన్పే ద్వారా రూ.5 వేల లంచం �
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. గత నెల 29 నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలి రోజు దేవుడి గంగ స్నానంతో ఉ�
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�
వ్యవసాయ పరపతి సహకార సంఘం పదవి అవకాశం ఉన్నంతవరకు రైతుల సేవకి పునరంకితం అవుతానని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి అన్నారు. మళ్లీ వచ్చిన అవకాశంతో రైతుల సేవే
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు