పెద్దపల్లి మండలం హన్మంతునిపేట సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గా పోల్సాని సుధాకర్ రావు ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట, ధర్మాబాద్, రాంపల్లి శివారులో�
కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి తల్లి జయమ్మ కట్టుకున్న షాపును అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారా..? అంటూ అఖిల పక్షం ఆగ్రహోదగ్రులైంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి అఖిల పక్ష దళం భారీ బ�
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచ�
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజే లకు ఎలాంటి అనుమతి లేదని, ఒకవేళ యువత నిబంధనలకు వ్యతిరేకంగా డీజే ప్రదర్శన చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ బీ రాంరెడ్డి స్పష్టం హెచ్చరించారు. పెద
ఇటీవల జాతీయ స్థాయి యోగా పోటీలలో ఛాంపియన్ షిప్ సాధించిన విజేతలకు శుక్రవారం పతంజలి యోగా ఆధ్వర్యంలో సన్మానించారు. నేషనల్ లెవెల్ యోగా ఛాంపియన్ షిప్ - 2025 పోటీలు ఈనెల 21న మంచిర్యాల జిల్లా సోమ గూడెంలో ఇండియన్ యోగ �
అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స�
హన్మాన్ విగ్రహం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జతారలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు.
జనవరి 26 వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారు
ఎన్టీపీసీ సంస్థ నైతిక ప్రమాణాలను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ స్వంతంత్ర డైరెక్టర్లు గురువారం రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో ని వీఐపీ గెస్ట్ హౌజ్ చేర�
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
ఎలాంటి సూచికలు లేకుండా ప్రధాన రహాదారి పై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
అక్రమంగా కూల్చివేసిన సిరిశేట్టి మల్లేశంకు న్యాయం జరిగేదాక పోరాటం ఆగదని, రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నియంతృత్వ దుర్మార్గ పాలన సభ్య సమాజం ఖండించాలని, బాధితులకు అండగా నిలువాలని రామగుండం మాజీ శాసనస�
దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డు�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు స్వగృహంలో గురువారం పడి (మెట్ల) పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రామారావు సోదరుడు పూస్కురు శ్రీనాథ