రచ్చగుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వచ్చి మాట్లాడే దమ్ము ఉందా..? రచ్చగుట్టను ఎవరు కాపాడుతున్నారో, ఎవరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో ప్రజలంతా గమని�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా శానగొండ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లెలో గోడకూలి గొర్రెల కాపరి ఒల్లాల లక్ష్మయ్య మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ వైఖరి పై కార్మిక లోకం భగ్గుమంది. పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ మృతికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టోకెన్ సమ్మె చేపట్టారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగ�
రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య మహిళా కార్మికురాలు మల్లమ్మ మృతికి కమిషనర్ జే.అరుణ శ్రీ బాధ్యత వహించాలనీ, మృతురాలి కుటుంబంకు రూ.20లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మున్సిపల్ జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్�
రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి, మక్క ఇతర ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల �
పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర�
పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న కొనుగోళ్ల సమస్యలు, మట్టి తరళింపు లాంటి అంశాలపై తాను మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడితే.. రాష్ట్ర ప్రభుత్వ విప్గా.. పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న �
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు.
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.
రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తే అధిక లాభాలు గడించవచ్చని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీజీపీజేఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి ఉన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ 52వ డివిజన్ పరిధి కళ్యాణ నగర్ లో గల శ్రీనిధి టవర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో బుధవారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు.
స్వయం సహాయక సంఘం సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు బాగున్నాయని శ్రీనిధి ఆర్ఎం ఆర్ దుర్గాప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ప్రమాదాశాత్తు దాసరి కను�