పెద్దపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం స్థానిక �
పెద్దపల్లి జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉపాధి అవకాశాలపై సంబం�
పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి
ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద�
పెద్దపల్లి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే ల�
అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని �
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడు ఆరెపల్లి చంద్రయ్య ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ఆయన స్వగ్రామమ�
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంట
పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
పెద్దపల్లి జిల్లా లో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నాంసానిపల్లి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఇక్కడ గత నవరాత్రులు వివిధ పూజలు అందుకున�
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
కెనడా వేదికగా జరిగిన విన్ని పెగ్ -2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20ఏళ్ల వయసు గల తానిపర్తి చికిత భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్గా సరికొత్త చరిత్ర