పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నరసయ్య ఇటీవల చెందాడు. కాగా ఆ కుటుంబానికి గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించగా స
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల, మడక గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో సూపర్వై
రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర నేత కొప్పుల ఈశ్వర్ అందరివాడు కావడం వల్లే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా కొరత లేకుండా చూడాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ శుక్ర
వినికిడి లోపం గల పది మంది విద్యార్థులకు వినికిడి పరికరాలను డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి గురువారం అందజేశారు చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో �
టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రా
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధిం
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
అర్హులై పేద వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, ముత్తారం, ధర్మాబాద్ గ్రా�
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కఠారి రేవతిరావు, జిల్లా పర�
యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్ 5642 మీ (18,150 అడుగుల) పర్వతాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు అధిరోహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లో తన చాంబర్�
భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్
విద్యార్థులు సత్ర్పవర్తనతో మెలగాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సూచించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్లో విద్యార్థులతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్నిశనివారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తాటి ముంజలతో జామ్ తయారీ సెంటర్ ఏర్పాటుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంల�