రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘ నాయకుడు బొల్లి స్వామి ఇటీవల అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ స్థాయి అవార్డును పొందగా ఆయనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభి
పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆధ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన అండర్- 14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీలు 26 27 28 తేదీలలో జరగగా రాష్ట్రంలోని 10 ఉమ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జనావాసాల మధ్య వైన్స్ షాప్ ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వవద్దని అట్టి వైన్స్ పక్కన ఉన్న ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, రాజ మల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెల�
ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికైంది.
రామగుండం నగర పాలక సంస్థలో మహిళా కార్మికుల ప్రక్షాళన చర్యలు ఆందోళనకు దారితీస్తోంది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలతో 11 మంది మహిళా కార్మికులను ఉన్నపలంగా తోటమాలి ప�