రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ �
విద్యార్థులంతా చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శాతవాహన యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇ మనోహర్ అన్నారు.
Sitarama Seva Samithi | మంచిర్యాల జిల్లా సోమగూడెం సమీపంలోని దుబ్బపల్లిలో నివాసం ఉంటున్న ఓరం కార్తీక్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగం దెబ్బతింది. దానికి తోడు కాలు కూడా కదలలేని అచేతన పరిస్థితిలో మంచానికే �
Ramagundam NTPC Elections | మొత్తం 220 ఓట్లు ఉన్నా రామగుండం ఎన్టీపీసీలో 25వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని యజమాన్యం నిర్ణయించింది. దీంతో అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
20 యేళ్లుగా అనాథ పిల్లల ఆశ్రమం నడుపుతున్న మా ఆశ్రమంకు 10 గుంటల భూమి ఇవ్వమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే... అంత జాగ ఊరికే ఇస్తారా..? 10 లక్షలు తీసుకరాపో, అప్పుడే నీ పని చేయమని కలెక�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్
ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జీవో ఎంఎస్ నెంబర్ 25 ను సవరించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ మురళీధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారలకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఇంటర్ ఫలితాలు, తదితర అంశాలపై కలెక్టర్ సమ�
పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శుక్రవారం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ గురైతే అత్యవసర పరిస్థితి
పెగడపల్లి తహసీల్దార్ గా ఆనందకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రవీందర్ నాయక్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై, సస్పెండైన విషయం తెలిసిందే. దీంతో మేడిపల్లి నాయబ్ తహస
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు.