కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో సర్పంచ్ పోశాల శైలజ సదానందం ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.
బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
రామగిరి పోలీసుల అత్యుత్సాహం ఓ మహిళకు తీవ్ర గాయాలపాలైంది. రామగిరి పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమాన్పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అదుపులోకి �
మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పడు ఈ సమాజాన్ని అణిచివేస్తూ తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్లను జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వ�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, కళాకారిణి, జబర్దస్త్ ఫేమ్ వర్షిణి మాజీ మంత్రి కేటీఆర్ చే ప్రశంసలు అందుకుంది. ఎల్లలు దాటిన ఆమె ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
సింగరేణి సంస్థలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని విజిలెన్స్ మారు పేర్ల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ తో ఈనెల 13న గోదావరిఖనిలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హర�
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తి సోమవారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తి ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వినూత్నంగా నిర్వహించారు. ఇక్కడ గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఉపాధ్యాయులు బడిలో చేర్పించిన విద్యార్థి
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
మూడో ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతను శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ క�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉ�