ధర్మారం మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నాయీ బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్లో శనివారం పలువురు నాయీ బ్రాహ్మణులు చేరారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు కాగా సభ్యుల సహకారంతో సేవా కార్య�
పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు పైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి తమ ఇండ్లు కిందికి చేరాయని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాలిందిణి శుక్రవారం అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డీఆర్ డీవో జాతీయగ్రామ�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరుదైన..వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. జంతువుల్లో జాతి వైరం సహజం. అందునా కోతులకు, కుక్కలకు అస్సలే పడదు. కానీ ఓ వానరం జాతి వైరంకు సవాల్ విసిరింది.
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమా�
లేబర్ పోర్టర్ లో ఉన్న లోపాలను సరిచేసి అర్హులైన కార్మికులందరికీ లేబర్ కార్డులు అందే విధంగా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఓదెల మండలానికి చెందిన అల్లం సతీష్ శుక్రవారం వినత�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ చిట్ల రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గురువారం వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి సందర్శనకు వెళ్లారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని సమాజంలో గుర్తింపు వచ్చేలా చదువుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి కోరారు. ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�
సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజ�
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ �
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని ఐతరాజుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి దవాఖాన, లయన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు ఆధ్వర�