అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన �
కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష�
రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాల
రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది.
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు మాజీ సర్పంచ్ శ్రీపతి శంకరయ్య(రావణ బ్రహ్మ) అనారోగ్యంతో మృతి చెందాడు. సుదీర్ఘకాలంగా పాలకుర్తి మండలంలో సీనియర్ నాయకుడు శ్రీపతి శంకరయ్య గత కొంతకాలంగా కాలంగా అనారోగ్యంతో బాధపడు
అంతర్గాం మండలం లింగాపూర్ మెాడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అత్యత్తమ ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పీ అఖిల్, టీ జశ్
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికాస తరంగిణి పెద్దపల్లి-01 ఆద్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిం�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గోదావరిఖని రెయిన్బో స్కూల్ విద్యార్థిని చేరాల నందననేహా పాల్గొని ప్రతిభను చాటింది. నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి ప
ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం, లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందు