రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపుల మూలంగా సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటిని మూసేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సర్పంచ్ బండారి త్రివేణికి గ్రామయువకులంతా వినతి పత్రం సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహి�
మున్సిపల్ ఎన్నికల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఇందుకు అన్ని ఏర్పాట్లు చ
ఇటీవల ఘన తంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా అవార్డు పొందిన తారుపల్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాష్ రావు ను గ్రామ సభ సందర్భంగా పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఘనంగ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడికే-1 గనిలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు తమను తీవ్రంగా వేధిస్తుందని, ఆమెను వెంటనే గని నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ధర్నాకు దిగారు.