ధర్మారం మండల కేంద్రంలో స్థానిక జీపీ కార్యాలయం వద్ద సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ డీ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేముల సుమలత, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏఎంసీ చ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక
ఐదేళ్లపాటు వచ్చే సర్పంచ్ జీతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలకు అందిస్తానని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలోని ప్రభుత్వ ప�
పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ మండలంలో గల రొంపికుంట గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తాటికొండ సత్తయ్య, విమల దంపతుల ఇంటికి ఆదివారం సుందరం పౌండేషన్ వ్యవస్థాపాక అధ్యక్షుడు బోనాల వెంకటస్వామి వెళ్
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎగువ ప్రాంతాల్ల�
ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మవోయిస్ట్ పార్టీ కేంద్ర కమీటి సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు ఎలియాస్ చంద్రన్న, శంకరన్నకు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్లో ఆదివారం గ్రామస్తులు ఆత్మీయంగా గజమాలతో �
వసంత పంచమి సందర్భంగా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరిఖని శేఖర్ నగర్ (కోడ్ నం.90)లో శనివారం సీమంతాలు, సామూహిక అక్షరభ్యాసం వేడుకతో సందడి నెలకొంది. రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ సూచనల మేరకు ఆంగ�
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఇన్ స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2023(3వ సంవత్సరం) బ్యాచ్ 150 మంది విద్యార్థులు వైద్య కళాశాల ప్రిన్సిఫాల్ డాక్టర్ నరెందర్ ఆదేశాల మేరకు కుటుంబ దత�
పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గత మూడురోజులుగా గ్రామంలోని గుట్టపై గల చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులోని వినాయకనగర్ సమీపంలో తాడిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి బూరుగు సదయ్యగౌడ్ (44) అనే గీత కార్మికుడు మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ వసంత పంచమి సందర్భంగా సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతిష్టాప�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో కరీంనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఆదేశానుసారం నాబార్డ్ సౌజన్యంతో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై కళాజాత ప్రదర్శన నిర్వ
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకల సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు.