ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించ�
పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలకు మూడు విడుతలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని రాంపల్లిలో సర్పంచ్ తో సహా 8 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని బసంత్నగర్ ఎస్సై నూతి శ్రీధర్ హెచ్చరించారు.
ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖా
ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
ఈ నెల 11 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డిసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్ర�
గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యా�
ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.
పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవ సర్పంచ్ గా మండలంలోని రాంపల్లి బోణీ కొట్టినట్లయింది. రాంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కనపర్తి సంపత్ రావు, కోదాటి దేవేందర్ రావులలో గ్రామస్తులు, వెలమ సంఘం నాయకులు, మా�
గోదావరిఖనిలో మొదటి తరం కిరాణం వర్తక వ్యాపారుల్లో ఒకరైనా పాత బావు సేట్ (82) కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన పాత బాపు 50 యేళ్లుగా కిరాణం వ
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ పరిధిలో జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణం కోసం కేటాయించిన సర్వే నంబర్ 1072 లోని 10 ఎకరాల స్థలాన్ని హైకోర్ట్ జడ్జీ, పోర్ట్ ఫోలియో జడ్జీ లక్ష్మీనారాయణ, పలువురు జిల్లా జడ్జీల�