ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని క�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కోట రాజగోపాల్ రెడ్డి (74) సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర దానానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ఇక్కడ ఈసారి ఆల�
పెద్దపెల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు రైలను ఆపేలా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న కొలనూర్ రైల్వ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయం ఆవరణలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు బాల బాలికలకు అండర్ -14 విభాగం ఎస్జీఎఫ్ 69 వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల ని
దేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ సీఎంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు రాష్ట్రంలో తెర తీశారని, ఈ డ్రామాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ
వీర్నపల్లి మండలం సీతారంనాయక్ తండాకు చెందిన భూక్యా రాంరెడ్డి (ఐపీఎస్) పెద్దపల్లి డీసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న రాంరెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్�
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయని, అవకాశాలు చాలా వస్తాయని, వాటిని అందుకునే విధంగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవచ్చని ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పెద్దపల్లి మాజీ ఎ�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�