పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనా�
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో జరిగే రైతు సదస్సుకు వెళుతున్న కేటీఆర్ కు మ�
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గౌరవెల్లి మురళీధర్ రావు సోమవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాగాలు, హోమాలు చేసినంత మాత్రాన సాగునీళ్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించ�
రామగుండం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విలువలకు చోటు లేదని, అందులో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు అంటే మరీ లెక్కలేదని, కరివేపాకులా తీసిపారేస్తున్నరని 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకరపు రేఖ మహేస్ ఆవ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్వర్ణకారుల కులస్తులు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి స్వర్ణకార కులస్తులు ఓదెలకు తరలివచ్చి పోచమ్మ ఆలయం వద్ద ప్
రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవస�
రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఏ హర్షిణి, పదో తరగతి విద్యార్థులు ఎన్ సంధ్య, ఎ�
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దున్నపోతుల కుమార్ అనే వ్యక్తికి ఫోక్సో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలవరించింది.
టి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై శుక్రవారం వ్య