అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెద్దపల్లి జిల్లా డిసీఈబీ సెక్రటరీ వీ హన్మంతు చేతుల మీదుగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి రాంబాబు అన్నారు. గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాలలో ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి 31వరకు ఆయా డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్ర�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన నారగోని రాములు అనే గీత కార్మికుడు ఇటీవల తాటి చెట్టు నుండి పై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా గీత కార్మికుడిని మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయక�
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, GIC హరిత సేన రాష్ట్ర కోర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్ రావు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశా
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా క
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బొడ్డు ప్రశాంత్ బిఎస్ఎఫ్ లో జవాన్ గా ఎంపిక కాగా ఆయనను స్థానిక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. స్థానికుడైన బొడ్డు నర్సయ్య కుమారుడు ప్రశా�
ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆ గ్రామ సర్పంచ్ గుమ్మడి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ముత్యం శ్యామ్ స