పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూల�
: రామగుండం నగర పాలక సంస్థలో కో- ఆప్షన్ (నామినేటెడ్) పదవుల భర్తీకి అంతా సిద్ధమైంది. అందుకోసం శాస్త్రీయ ముసాయిదా నోటిఫికేషన్ తయారైంది. ఈమేరకు రెండు రోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముహూర్తం ఖరా
రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది.
రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగానికి సంబంధించిన ఆర్.పీలు గురువారం బీఎల్ ఓ విధులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. పని భారానికి తోడు బీఎల్వో విధులకు ఏలాంటి భత్యాలు చెల్లించకుండా మానసిక ఇబ్బందులకు గురి చే
‘గోదావరిఖని పట్టణంలో మళ్లీ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.. సోమవారం రాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతల చర్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ బాధ్యత వహించాలి’ అని రామగుండం మాజీ ఎమ్మెల
గోదావరిఖనికి చెందిన శివంగి మహిళా మణులను జయహో స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా సంస్థచే గోదావరిఖనికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ రంగ జ్యోతి, త�
ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక వేదికగా ఎనిఎల్ప్ గ్రూప్స్ బెంగళూరు నిర్వహించే అంతర్జాతీయ అవార్�
కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గని కార్మికుడు, అమరుడు పుట్ట నారాయణది ప్రభుత్వ హత్యేనని, అప్పటి పాలకులు ఆ కుటుంబం న్యాయం చేయకపోవడం దుర్మార్గపు చర్య అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన పోలీసులు బాదితుడికి సోమవారం అప్పగించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి కి చెందిన తొట్ల రమేశ్ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు పోలీస�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని నల్ల మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ శివారు హుస్సెన్మియా వాగులో ఆదివారం క్షుద్ర పూజల కళకళలం సృష్టించాయి. మనుష్యుల మధ్య ఉన్న మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొంత మంది పట్టపగలే క్షుద్రపూజలకు తెరలేపా�