హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని ఓదెల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
పెద్దపెల్లి జిల్లా వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్ ల ఉద్యోగ సంఘం కార్యవర్గం సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావును కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సాధక, బాధలను వివరించి తమకు ప్రభుత్వం నుంచి తోడ్పాట
యాదవుల సంక్షేమానికి పాటు పడతామని యాదవ మహాసభ ఓదెల మండల అధ్యక్షుడు వేల్పుల ఐలయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నూతనంగా ఎన్నికైన యాదవ మహాసభ పాలకవర్గం సోమవారం మల్లికార్జున స్వామి ఆలయాన్ని �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డబ్ల్యూఎఫ్ఎస్కేవో ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2026 పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కరాటే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, పాలకవర్గ సభ్యులు సోమవారం పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణాలకు, అలాగే వెంచర్లలో లేఅవుట్ లేకుండా అక్రమంగా జీపీ ద్వారా అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులను నిలిపివేయ
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బదిలీపై వచ్చిన నూతన ఎస్సై ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స�
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియామకమైన గోశిక స్వామిని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఓదెల మండలం మడక గ్రామంలో నూతనంగా ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన స�
పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో
న్నికల కమిషన్ ఆదేశాల మేరకు దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే నేరమని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వార్డు సభ్యుడు నారా ప్రేమ్ సాగర్ సోదరుడు విద్యాసాగర్ - హరిత శ్రీ వివాహ మహోత్సవం గురువారం మండల పరిధిలోని ఖిలావనపర్తి లక్ష్మీనృసింహ స్వ�