ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఒక పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల ఆ గ
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి(జన్మదినోత్సవ)రోజున వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలత
ఈ -శ్రమ్ పోర్టల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకోని ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర�
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి డీసీప
జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి చిత్రపటానికి అదనపు కలెక్టర్ దాసరి వేణు పూల వేసి నివాళులు ఆర్పించారు.
సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది.
గ్రామీణప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్�
ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.