ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర�
ద్దపల్లి జిల్లాలో చేయూత ఫించన్లను సులభ పద్ధతిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పెన్షన్లు పంపిణీ చేసే
పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలసాని పద్మ(శ్రావణి) 10 రోజుల క్రితం పొలంలో నాటు వేయడానికి కూలి పనికి వెళ్లింది. కాగా అక్కడ పొలంలో ఏదో విష పురుగు కుట్టడంతో జ్వరం వచ్చింది. వెంటనే భర్త ప
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కోసం పడిగాపులు కాశారు. మేడారం సింగిల్ విండో పరిధిలోని 18 గ్రామాలకు ధర్మారం మండల కేంద్రంలో గోదాం ఉంది. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం పొద్దున్నే వద
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. పర్యావరణాన్ని �
క్రీడా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ ప్రతిభను చాటి పెద్దపల్లి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత �
గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తి మరో మారు క్రీఢల్లో తన సత్తాను చాటారు. కెనడాలోని విన్నిపెగ్లో ఈ నెల 17నుంచి 24వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్
పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్(హైదరాబాద్) అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. ఆర్టీవో, ఎంవీఐ కార్యాయాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైస�
ఓదెల మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉండ�
పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభ�
సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీవోటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు �
బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల స్థాయి వసతి గృహాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మి�
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో కెనాల్ వంతెనలు దెబ్బతింటున్నాయి. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వంతెనలు బాగు చేయించాలని పలుమార్లు విన్నించుక