మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు. జిల్లాలోని పలు శివాలయాలకు అందుతున్న వి
ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫొటో వీడియో గ్రాఫర్స్ సమావేశాన్ని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి శ్రీ సాంబమూర్తి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్�
పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
పారాకుట్ (గడ్డిమందు) తాగిన వారిని నాలుగైదు గంటల్లోపు ఆస్పత్రికి తీసుకురాగలిగితే వారిని బతికించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఈనెల 10 నుంచి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పెద్దపల్లి జిల్లా జట్టును ఎంపిక చేశారు. గోదావరిఖని జేఎల్ఎన్ స్టేడియంలోని వ్యాయామ శాలలో జరిగిన ఎంపిక పోటీలకు 20 మంది పవర్ లిఫ్టింగ్, 25 మంది మహిళలు,
పెద్దపల్లి మండలం రాగినేడులో వెలసిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దేవాలయంలో మహా శివరాత్రి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో గడిపిన విషయాలను విద్యార్థులు నెమరు వేసుకున్నారు.
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర