పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆ�
బాయిలర్ కోళ్లు తినీ తిని విసుగెత్తి పోయారో... ఏమో గానీ.. కడక్నాథ్ కోళ్ల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. మండలంలోని సెంటినరీకాలనీలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున కడక్నాథ్, టర్కీ కోళ్లను తీసుకవచ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �
విద్యుత్ ప్రమాందంలో అసిస్టెంట్ హెల్పర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జవహర్ నాయక్ తండా పరిధి బంగిరెడ్డి తండాలో సోమవారం చోటుచేసుకుంది. అదే గ్రామంలో అసిస్టెంట్ హెల్పర్ గా పనిచేస్తున్న భూక్య పరమేష్ ఫీజు వ
త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ధర్మారం కేంద్రంలో పార్టీ మండల స్థాయి స్థానిక సంస్థల ఎన్ని�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సైనికులు తమ సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుక�
పెద్దపల్లి నియోజక వర్గంలోని వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి ప్రెస్క్లబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో గల జగత్ మహా మునీశ�
పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా అగుమామిడి అఖిల్రెడ్డి ఎంపికయ్యారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని పరివార సమేత శ్రీ దుర్గాభవాని దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజైన శుక్రవారం శ్రీ దుర్గా దేవికి విశేష కుంకుమార్చన �
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.