కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పెద్దపల్లి డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా డీఎం�
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహక�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో కొలువై ఉన్న దేవునిపల్లి శ్రీలక్ష్మినృసింహ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం అశేష భక్తజనసందోహం మధ్య కమనీయంగా జరిగింది. ప్రతీయేటా కార్తీక మాసంలో ఆనవాయితీగా వచ్చే ఈ జాతర �
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని నిర్�
బాల్య వివాహాలను నిరోధించే విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ కే స్వప్న రాణి అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థు�
ఏఐ ల్యాబ్ ల ద్వారా పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర�
కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవ�
జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథ�
సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంస�