బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినంను పురస్కరించుకోని శుక్రవారం ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నీడనిచ్చిన భారీ పురాతన చెట్లలో ఒకటి నేలమట్టం చేసిన సంఘటన గోదావరిఖినిలో వివాదానికి దారితీసింది. నగరంలోని ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మతల్లి దేవాలయంకు నీడగా ఉన్న దాదాపు 70 యేళ్లకు పైబడి నాటి భారీ వృక్షంను గు�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గ
పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం�
గోదావరిఖనిలో గీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రెండో నంబర్ గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు సురక్షితమైన కిట్లన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు.
ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం నేర్పించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ సేవలు నాణ్యతప్రమాణాలు, జవాబుదారీతనం పెంపుపై జిల్లా కలెక్టర్ కోయ శ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రామగుండం రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. రామగుండం నగరపాలక సంస్థకు చుక్కెదురైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తేటతెల్లమైంది. ఎన్ఐయూఎం, పురపాలక పరిపాలన శాఖ సంచాలకులు సారథ్యంలో రాష్ట్రంల
తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు