ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
కెనడా వేదికగా జరిగిన విన్ని పెగ్ -2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20ఏళ్ల వయసు గల తానిపర్తి చికిత భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్గా సరికొత్త చరిత్ర
వచ్చే నెల 7లోగా వివిధ శాఖల సంపూర్ణ సమాచారం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశింంచారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎంఎఫ్టీ బేస్ లైన్ సర్వేపై సంబంధిత అధికారులతో కలె�
కాల్వశ్రీరాంపూర్ మండల స్థాయి గణిత, సైన్స్ క్విజ్ క్లబ్ టాలెంట్ టెస్టును మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో పీ సాయి శివాని, కే నిశాంత్ ప్రథమ, ఎలిమెంటరీ స్థాయి నుండి పీ సాత్విక్, �
రామగుండం నియోజక వర్గంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో యూరియా లభ్యత, పం�
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయమై గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్ప�
గోదావరిఖనికి చెందిన వశిష్క అనే ఆరేళ్ల బాలిక ఆనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆపదలో ఉన్న బాలికకు శుక్రవారం అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం రె�
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత�
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో బుధవారం నుంచి గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దంచి కొట్టిన వానలకు వాగులు, వ�
ముక్కోటి దేవతల తొలి పూజలందుకునే లంభోదరుడు భక్తులను ఆశీర్వదించేండుకు విచ్చేశాడు. జిల్లా లో బుధవారం గణేష్ నవరాత్రోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల తో పాటు ఊరురా.. వాడ వాడలా అందంగా ముస్తాబైన మండపాల్ల