పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గుంత భాస్కర్ పిరమిడ్ ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. డిసెంబర్ 21ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస�
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధి�
పెద్దపల్లి మండలం కాపులపల్లి సర్పంచ్ గా ఎన్నికైన మ్యాదరవేని మల్లేష్ యాదవ్ ను శనివారం కాపులపల్లి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సర్పంచ్ ను తన నివాసంలో కలిసిన సంఘం పెద్దలు పూలమాలలు వేసి శాలు�
యాదవ చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో గత మూడు నెలలు వాలంటీర్లగా పని చ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ కట్టపై శనివారం ఉదయం పెద్దపెల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి (క్రాస్ కంట్రీ) పరుగు పందెం పోటీలు బాల, బాలి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు తీరును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోశిక రాజేశం శనివారం నిరసన వ్యక్తం చేశారు.
గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా �
సింగరేణి అర్జీ–3 పరిధిలోని ప్రభావిత గ్రామాల్లో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాల లోపాలను వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిని పక్క
రామగుండం ఎన్టీపీసీకి చెందిన భూ దందాలో ప్రతిరోజు రూ.35 లక్షల వరకు చేతులు మారుతున్నాయని, ఈ వ్యవహారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్�
పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో ఎన్నికలు ఏవైనా ఆ దంపతులకు అధికారం ఉండాల్సిందే అంటూ గ్రామస్తులు అవకాశం కల్పిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నారు. గతంలో రంగాపూర్ గ్రామాన్ని 15 ఏళ్లు సర్పంచ్ గా, ఎంపీటీసీగా రంగాప
శత్రు దేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నిజంగా నీతిమాలిన చర్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గ్రామం సింగరేణి జాగీరు కాదని, మా భూములు ఇవ్వబోమని బుధవారంపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములు, గ్రామంలోని ఇండ్లను సైతం స్వాధీనం చేసుకునేందుకు సింగరేణి సం�
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర �
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దాగేటి రాజేశ్వరి ప్యానల్ అభ్యర్థి 10వ వార్డు సభ
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ సర్పంచ్ గా తాడిచెట్టి చామంతి శ్రీకాంత్ సగర బీఆర్ఎస్ గెలుపొందారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్