పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన అండర్- 14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీలు 26 27 28 తేదీలలో జరగగా రాష్ట్రంలోని 10 ఉమ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జనావాసాల మధ్య వైన్స్ షాప్ ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వవద్దని అట్టి వైన్స్ పక్కన ఉన్న ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, రాజ మల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెల�
ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికైంది.
రామగుండం నగర పాలక సంస్థలో మహిళా కార్మికుల ప్రక్షాళన చర్యలు ఆందోళనకు దారితీస్తోంది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలతో 11 మంది మహిళా కార్మికులను ఉన్నపలంగా తోటమాలి ప�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు.
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు పెద్దపల్లి జిల్లా నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యా
అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో గల అయ్యప్ప ఆలయంల