సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజ�
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ �
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని ఐతరాజుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి దవాఖాన, లయన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు ఆధ్వర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు.
మహిళలు అంతరిక్షంలో అడుగిడే స్థాయికి ఎదిగినా అవనిపై మాత్రం ఇప్పటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఐలు రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది సీహెచ్ శైలజ అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీచందన తో పాటు సిబ్బంది రజిత, నరసమ్మ తదితరులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాలతో ఘన�
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు.
చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సర బ్యాచ్ వైద్య విద్యార్థులు 150 మంది, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ఆదేశానుసారం కుటుంబ దత్తత కార్యక్రమ�
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రాజీవ్ నగర్కు చెందిన డా. బండారి తిరుపతి తన కష్టం, పట్టుదలతో న్యూరోసర్జన్గా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, తెలుగు మాధ్యమంలో చదువుకున్న
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన నూతనంగా నిర్మించిన గంగపుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మ�