వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు. దేవతలకు జలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, ప్రజలను సుభిక్షంగా ఉ
బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం పునర్నిర్మాణాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెల్పూర్ గ్రామస్తులు శుక్రవారం సందర్శించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శివారులో ఎస్సారెస్పీ డీ 83-13 ఎల్ మైనర్ కాలువ లైనింగ్ ను ఆ గ్రామానికి చెందిన ముదాం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసి నష్టం కలిగించాడని ఆ శాఖ అధికారులకు పలువుర
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు భిక్షపతి గౌడ్ (55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పైనుండి కిందపడి గురువారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందాడు.
రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కెక్కర్ల సాయిబాబా ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స �
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన, కడ్డీ తంత్రి వాయిధ్య కళాకారుడు దురిచేటి రామయ్య కు కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డు దక్కింది. ఆయన ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు గు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిప�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల �
ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ఆనందరావు నిర్లక్ష్యంతో జరిగిన విద్యుత్ షాక్ తో మంటల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే దినసరి ఎలక్ట్రికల్ వర�
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్ రెడ్డికి ఇటీవల ర�
పాలకుర్తి మండలం పుట్నూర్ సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను అనుకుని వ్యవసాయ భూముల్లో రైస్ మిల్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ రావుల శారద కోరారు.