ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పీరియాడిక్ సర్వేలో భాగంగా ఆదివారంపేట, రాజాపూర్ గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ �
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ లో కో -ఆప్షన్ పదవుల భర్తీకి గురువారం సాయంత్రం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నంబర్ 57, 58 అనుసరించి సీడీఎంఏ ఉత్తర్వుల ప్రకారం.. ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్
రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు అవినీతి, అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు అంగన్వాడీలు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను కోరారు. ఈ మేరకు రామగుండం సెక్టార్ పరిధి అంగన్వాడీలు నాగుల మల్�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీమాల అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణపై కాల్వశ్రీరాంపూర్లో గురువారం మండల సభ ని
అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సభలో కాల్వశ్రీరాంపూర్ గ్రామ వాసి, మాస్టి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దంతనపెల్లి చిన్న స్వామి దళితరత్న అవార్డు అందుకున్నారు.
కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇ
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
రామగుండం ముద్దుబిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి భారత ప్రభుత్వంలో కీలక అధికారిగా నియమితులై తెలంగాణ గర్వించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల ఇన్చార్జిగా ఎల్కపల్లి మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ ను నియమిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ�
నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని పీహెచ్సీ (6 పడకలు ) నుంచి సీహెచ్సీ(30 పడకలు)గా అప్ గ్ర�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.
రామగుండం బల్దియాలో మళ్లీ కూల్చివేతల భయం మొదలైంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ రాత్రి బుల్డోజర్ ఎటు నుంచి దూసుకొస్తుందోనని నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.