ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు దాసరి రఘనందన్ రెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే దాసరి స్వగ్రామమైన �
యువ చైతన్యంలో పీపుల్స్ యూత్ అసోసియేషన్ ఎంతో ఆదర్శంగా ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణోదయ సాంస్కృతిక మండలి గాయని విమలక్క, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత వనదేవతలను దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అతి పురాతనమైన కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. జిల్లాలో పురాతనమైన జాతరగా కొలనూరుక�
రాబోయే ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, సబ్బితం అనుబంధ గ్రామం గట్టు సింగారంలో కలెక్టర్
‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడ�
సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని సమ్మక్క సారమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. రెండో రోజు గురువారం జాతర కమిటీ
పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన
‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు... ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా బుధవారం జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజార్లు సారలమ్మను