పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో దశాబ్ధాల కాలంగా జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ను సోమవారం జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్క�
ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో పారిశుధ్య అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించారు
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన అధికారిక కార్యక్రమా
మంథని పట్టణంలోని బోయినిపేటకు చెందిన కూరగాయల వ్యాపారి మనోహర్(42) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా జ్వరం, తల ప్పితో బాధపడుతున్న మనోహర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత బ్ర�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
గోదావరిఖని పట్టణానికి సమీపంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ గా పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు చింతల రాజిరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
రానున్న స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా సత్తా చాటడానికి పార్టీ శ్రేణుల సమిష్టి కృషి చేస్తానని పెద్దపల్లి జిల్లా ధర్మారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు
సమాచార హక్కు చైతన్య సమితి జిల్లా కన్వీనర్ గా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ జావిద్ పాషా ను నియమించినట్లు వ్యవస్థాప అధ్యక్షుడు సాదుల పూర్ణచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోనీ అంగన్ వాడీ-1 కేంద్రంలో టీచర్ అమల ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీటితో
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ చోరీకి దుండగులు యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుంట మల్లమ్మ (75) ఇంటి సమీపంలో ఉండగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు ధర్మారం బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా నియమించినట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా టౌన్ అధ్య
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థా
రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఉన్న పోస్టాఫీస్నుఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎంపీడీవో వేముల సుమలత అన్నారు. అంతర్గాం మండలంలో పనిచేసి అక్కడి నుంచి ఇటీవల ధర్మారం మండలానికి డిప్యూటేషన్ పై ఆమె వచ్చ�