రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. గత నెల 29 నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలి రోజు దేవుడి గంగ స్నానంతో ఉ�
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�
వ్యవసాయ పరపతి సహకార సంఘం పదవి అవకాశం ఉన్నంతవరకు రైతుల సేవకి పునరంకితం అవుతానని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి అన్నారు. మళ్లీ వచ్చిన అవకాశంతో రైతుల సేవే
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయంలో లోక కళ్యాణార్థం 24 గంటల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామగుండం లో ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యన పారిశ్రామిక ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా వడదెబ్బ నివారిణిగా చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తూ రామగుండం రి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లయన్స్ క్లబ్ జెడ్సీ నార్ల ప్రసాద్ విశిష్ట సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ లీడర్ షిప్ అవార్డు వరించింది.
రామగిరి మండలం జల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గీత కార్మికుడు ధోనికేటి శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలు కమిటీ 2026 లో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దళిత రత్న అవార్డు కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమ
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవార