పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం రామగుండంలో భవిత కేంద్రంను ఏర్పాటు చేసినట్లు సమీకృత శిశు అభివృద్ధి సేవ రామగుండం బాలల అభివృద్ధి ప్రా
అసెంబ్లీలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం పార్టీ నాయకులు చేశారు.
అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్య�
కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల'ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మం�
పెద్దపల్లి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ఓదెల మండలానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల హరిపురం ప్రధానోపాధ్యాయులు ఏ మహేందర్ రెడ్డి, పోత్కపల్లి గర్ల్ ప్రాథమిక పాఠ�
రాష్ట్రంలో సీఎం రేవంత్ వెయ్యి రోజుల పాలన అంతా మోసపూరితమేనని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజా పాలన పేరుతో మోసపూరిత పాలన చేస్తున్నాడని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత కొప్�
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు.
పవిత్ర పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూసివేసి ఉంచాలని న�
గురువారం ఉదయం కురిసిన తేలికపాటి వర్షానికే గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో రోడ్లు వాగులను తలపించాయి. వరద నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బంద�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు.
12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో తెచ్చిన కష్టాలను ప్రతీ ఒక్కరూ యాదికి తెచ్చుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస�
పెద్దపల్లి జిల్లా ఓదెల సదాశయ ఫౌండేషన్ సభ్యులను వాసన్ ఐ బ్యాంకు యాజమాన్యం మంగళవారం సన్మానించి మెమొంటోలను అందజేశారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనే�
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరు గ్యారెంటీల వైపల్య పోరుబాటను విజయవం�
పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.