రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో సీనియర్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆశ్రఫ్ (50) హఠాన్మరణం చెందారు. ఈ సంఘటనతో తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి లోనయ్యారు.
తమ అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ డీ శ్రీనివాస్కు ఆ సంఘం నాయకులు గుర�
చదువు ఒక్కటే మన జీవితాలను మార్చేస్తుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ వనజా నాయక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన గజ్జల పరుశురాములు ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
రామగుండం నగరాన్ని పరిశుభ్రం, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఆమోఘమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యుల�
రామగుండం కార్పొరేషన్ లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందని కాగితాలు చూపించడం కాదనీ, ఆ చిత్తశుద్ధి ఉంటే ముందు కౌన్సిల్ మీటింగ్ కు రావాలని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శ�
ఇక్కడ రోడ్డు మధ్యలో బోరు పడిందనుకుంటున్నారా..? కాదు.. కాదు. అక్కడ బోరు (చేతిపంపు) ఉండగానే రోడ్డు పడింది. కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతోంది. గోదావరిఖని విఠల్ నగర్ లో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో �
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతోత్సవాలను ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపెళ్లి గ్రామానికి చెందిన జక్కుల సాయి కృష్ణ(22) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో తారుపల్లిలో విషాధం నెలకొంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంతో పాటు కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్�
తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో 4,5,6,7 డివిజన్ల అంగన్వాడీ క�
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం బోనాల పండుగను �