పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సా�
రామగిరి మండలం బేగంపేట గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది.. గుట్టను తవ్వడం.. మట్టిని ట్రాక్టర్ల కొద్ది తరలించడం అంతా చూస్తుండగానే సవ్యంగా సాగుతోంది. బండెనుక బండి అన్నట్టుగా ట్రాక్టర్ల కొద్దీ మొర�
జిల్లాలో వానా కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికార యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని 24 గంటల్లోగా రైస్ మిల్ల�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపడుతున్న జిల్లా పరిషత్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించటంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ బీసీ సంఘం కో -ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల�
బంగారు పుస్తెలతాడు ఫోటో తీసి ప్రభుత్వానికి పంపిస్తే వెంటనే పింఛన్ డబ్బులు చేతికి వస్తాయని ఓ దుండగుడు మాయ మాటలు చెప్పడంతో వృద్ధురాలి తన మెడలో నుంచి బంగారం పుస్తెలతాడును తీసి ఇవ్వడంతో దానిని కొట్టేసిన స�
పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ పొగాకు నియంత్రణ, జాతీయ అంధత్వం, దృష్టి లోపం నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని డీఎంహెచ్వో వాణి శ్రీ సంబంధిత అధికారులకు సూచించారు. జాతీయ ఆరోగ్య కార్
బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు రవికుమార్ యాదవ్ నియామకమయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో రవి కుమార్ యాదవ్కు ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల
పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రోగ్రాం, యాప్ నిర్వహణ శిక్షణ, ఎసీడీ( అంసక్రామిత వ్యాధులు)పై అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.
వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �