అందె శ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు అని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో బుధవారం ప్రజా కవి చిత్రపటానికి పూలమాల వేసి
పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ కు పుత్ర శోకం మిగిలింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు విశ్వతేజ (18) మనస్థాపం తో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈర్ల స్వరూప-సురేం�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ప్రతీ యేటా కార్తీకమాసంలో జరిగే శ్రీ లక్ష్మినృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా సోమవారం శ్రీలక్ష్మినృసింహస్వామి రథోత్సవంతో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది.
ఆయిల్ పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చునని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మొదటి 3ఏళ్లు అంతర్ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల దాకా ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వ
కరీంనగర్ కృష్ణ నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతీరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ అన్నారు.
: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ వినుపల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ�
రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ మాదిరెడ్ఢి నర్సింహరెడ్డి అన్నా
ఆరుగాలం కష్టపడి పండించిన వరిదాన్యానికి మద్దతు ధర కల్పించడం కోసమే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు.
పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులతో కొన్ని, అనుమతు లేకుండా మరి కొన్ని క్వారీలు అక్రమంగా నడుస్తున్న విషయంపై ఇటీవలికాలంలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా�
పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్ర�
పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
కోర్టు కేసుల ట్రాకింగ్కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో కోర్టు కేసుల ట్రాకింగ్పై జిల్లా అధికారులు, తహసీల్దార్లకు శుక్రవారం శిక్షణ క�