పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి ఊర చెరువుకు శుక్రవారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దీంతో తూము వద్ద పెద్ద బుంగపడి నీరంతా బయటిక�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు గ్రామంలోని పలువురి ఇండ్లు కూలిపోయాయి. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు శుక్రవారం పరిశీలించారు. మల్లన్న ఆలయంలో రూ.15 కోట్లతో
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. చాలా చెరువులు మత్తడులు దూకుతున్నాయి.
కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉం�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలకు జలకళ వచ్చింది. జాఫర్ఖాన్పేటలో నాగుల మల్యాల రవీందర్, ఈరవేన లక్ష్మమ్మ ఇంటి గోడలు కూలిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్-2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
చివరి దశలో ఉన్న సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించి అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మూల విజయా రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువ�
పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పె�
మెడికల్ టెస్ట్ల పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం NTPC ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నా
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. అందులో పండగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తీనెలు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరామరావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రారంభోత్సవం చేశారు. రూ.75 లక్షలతో నూతనంగా తహసీల్దార్ కార్య�
ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన పొలం మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మృతిరాలి భర్త పొలం పోశాలు, కుమారుడు ప్రవీణ్ కు రూ.2వేల న
పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు.