ప్రతీ ఒక్కరూ బీమా చేసి ధీమాగా ఉండాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హుజూరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సతీష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి కి చెందిన సల్పాల బాలకృష్ణ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ర�
ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటి�
గోదావరిఖని గంగానగర్ శివారులో గల స్మశాన వాటిక ఆత్మఘోష ను పట్టించుకోని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.1కే అంత్యక్రియలను ఎత్తివేయడం దారుణమని, చిమ్మచీకట్లో కాటికాడ కష్టాలు అంటూ పాలకులపై భారత కమ్యూనిస్టు పా�
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశ�
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చా�
ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధ�
ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్వోగ
రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశా�
దక్షిణ మధ్య రైల్వే లోని కాజిపేట్-సిర్పూర్ కాగజ్ నగర్ సెక్షన్ లో కొలనూర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫామ్ లో అధ్వానంగా మారాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం ఓవర్ లోడ్తో మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం ఏఎంవీఐ హరిత యాదవ్, రియాజ్ పట�
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది.
గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యా�