పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు.
మహిళలు అంతరిక్షంలో అడుగిడే స్థాయికి ఎదిగినా అవనిపై మాత్రం ఇప్పటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఐలు రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది సీహెచ్ శైలజ అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీచందన తో పాటు సిబ్బంది రజిత, నరసమ్మ తదితరులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాలతో ఘన�
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు.
చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సర బ్యాచ్ వైద్య విద్యార్థులు 150 మంది, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ఆదేశానుసారం కుటుంబ దత్తత కార్యక్రమ�
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రాజీవ్ నగర్కు చెందిన డా. బండారి తిరుపతి తన కష్టం, పట్టుదలతో న్యూరోసర్జన్గా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, తెలుగు మాధ్యమంలో చదువుకున్న
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన నూతనంగా నిర్మించిన గంగపుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లో పలు ప్రధాన కూడళ్లలో గ్రామాలకు మార్గ దిక్సూచి (సైన్ బోర్డు) లను స్థానిక పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య