రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ
కాల్వశ్రీ రాంపూర్ లోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆశ్రమం లో మార్చి 13నుండి 15.వరకు జరిగే శత రుద్ర మహా యాగం వాల్ పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శుక్రవారం ఆవిష్కరించారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్ సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటిన దివ్యాంగ విద్యార్థులను ఆయన మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కే�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి ధర తగ్గించటంపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయటంతో జిన్నింగ్ మిల్లుల యాజమానులు, ఖరీదుదారులు కుమ్మకై పత్తి ధర తగ్గిస�
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల
మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. నగర పాలక సంస్థ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పలు సంఘాల బాధ్యులు, మాజీ కార్పొరేటర్లు, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ �
మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తానే కొనసాగుతనని పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసి
జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులత
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, నిట్టూరు, అందుగులపల్లి, గోపయ్యపల్లి , సబ్బితం తదితర గ్రామాల్లో మంగళవారం మాజీ సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులు ఆగిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా పనుల్లో కదలిక వస్తుందా..? అభివృద్ధి ముందుకు జరుగుతుందా..? రామగుండం బల్దియా నూతన పాలక వర్గం దృష్టి సారిస్తుందా..? అన్న
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.