రామగిరి మండలం జల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గీత కార్మికుడు ధోనికేటి శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలు కమిటీ 2026 లో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దళిత రత్న అవార్డు కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమ
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవార
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుద
భగ.. భగ.. 'మండె' ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయటపెడితే అగ్గి దగడు బెంబేలెత్తిస్తున్నది. ఎండ తీవ్రతకు గోదావరిఖనిలోని ప్రధాన రోడ్లపై మధ్యాహ్నం వేళ ఒక్క పురుగు కనిపించకపోవడంతో దారులన్నీ బోసిప
'ఇంధనం కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని' పౌర సరఫరాల శాఖ చెబుతోంది. కానీ, హఠాత్తుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్స వేడుకలను ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ గ్ర�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు.BRS Formation Day, Kalvasrirampur, Peddapally, Karimnagar
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యా�