పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులకు కారణమయ్యే నులి పురుగులను ఆదిలో నే నిర్ములిద్దామని డీఎంహెచ్వో అన్నా ప్రసన్న కుమారి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి �
పెద్దపల్లి జిల్లా లో ని 15 ఏళ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవ భరత్ సాక్షరాత్ లక్యమని డీఈవో అన్నారు. పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాల లో మండల రీ సోర్స్ పర్సన్లకు వయోజన విద్య పై సోమ�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనారం సహకార సంఘానికి సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు ఇచ్చి అధికారులు చేతులు దులుప
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజ్ పల్లి గ్రామానికి చెందిన మడ్డి సాయి కిషోర్ గౌడ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే పేషెంట్ క
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయ�
ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు .ఓదెల లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్య రహిత వాహనాల వినియోగంపై దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘ సభ్యురాలుకు ఎలక్ట్రిక్ ఆటో
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాంప్లెక్స
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి దోహదపడతాయని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంగాని సదయ్య గౌడ్ (గోపరపల్లి) ఏకగ్రీవంగా ఎన్నుకున్నా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు.