అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం ధర్మారం మండల కేంద్ర వాస్తవ్యులైన బొమ్మవరం వేణు గోపాల్ రావు రాష్ట్రస్థాయి యోగాసనాలలో విజేతగా నిలువగా ఆయనను బుధవారం స్థానిక సలాంద్రి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అలయన్స్ క్లబ్ స
ప్రజలకు నిబద్దతో కూడిన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామస్తుల మన్ననలు పొందేలా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగబోయే సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం , లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముక�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుధ్యంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు.
గోదావరిఖని నగరంలోని మార్కండేయ కాలనీ ప్రధాన రోడ్డు డివైడర్ ను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. స్థానిక అడ్డగుంటపల్లి నుంచి మొదలుకొని రాజేష్ థియేటర్ వరకు సుమారు 2 కి.మీ మేర ఉన్న డివైడర్ తో పాటు మధ్యలో ఉన్న విద�
పెద్దపల్లి మండలం నిట్టూరులో 2 వార్డు సభ్యుడిగా గెలుపొందిన నీలం లక్ష్మణ్ అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్యానల్ గెలిచిన అభ్యర్థి కావడంతో తనకే ఉపసర్పంచ్ పదవి కావాలని డిమాండ్ తీసుకువచ్చారు.
దేశ రక్షణలో అనుక్షణం కృషిచేసిన పదవీ విరమణం అనంతరం అదే సేవా గుణంతో అనునిత్యం తపన పడుతూ సొంతూరికి చేరి తాను పుట్టిపెరిగిన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి సొంత ఊరును చరిత్రలో అగ్రబాగాన ఉంచాలన్న ప�
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గుంత భాస్కర్ పిరమిడ్ ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. డిసెంబర్ 21ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస�
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధి�
పెద్దపల్లి మండలం కాపులపల్లి సర్పంచ్ గా ఎన్నికైన మ్యాదరవేని మల్లేష్ యాదవ్ ను శనివారం కాపులపల్లి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సర్పంచ్ ను తన నివాసంలో కలిసిన సంఘం పెద్దలు పూలమాలలు వేసి శాలు�
యాదవ చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో గత మూడు నెలలు వాలంటీర్లగా పని చ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ కట్టపై శనివారం ఉదయం పెద్దపెల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి (క్రాస్ కంట్రీ) పరుగు పందెం పోటీలు బాల, బాలి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు తీరును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోశిక రాజేశం శనివారం నిరసన వ్యక్తం చేశారు.