సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ బోనాలను మంగళవారం ఘనంగా న�
ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు.
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో తూకం చేయకుం�
అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వాటిపై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు.
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
ప్రతీ లారీ లోడుకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరి ధాన్యం తూకంలో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న ఘటన శుక్రవారం రామగుండంలో బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు, రైస్ మిల్లు వద్ద తూకం వేసిన ధా
రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.
ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర�
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.