peddapally | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 18: సన్న వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న బోనస్ రైతులకు చాలా మేలు జరుగుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్17: చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కలెక్టరేట్లోని డీఆర్డీవో కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా డీఆర్డీవో ఎం కాళి�
SINGARENI | రామగుండం-3 పరిధిలోని ఓసిపి-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించేందుకు బుధవారంపేట లో అధికారులు గురువారం భూ సర్వే చేస్తున్నారు. కాగా అక్కడ రైతులు కాకుండా వేరే వ్యక్తులు అడ్డుకొని సర్వే ప�
PEDDAPALLY BUS ACCIDENT |పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై వస్తున్న బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి, అప్పన్నపేట గ్రామాల మధ్య చోటుచేసుకుం�
odavari Khani | కోల్ సిటీ , ఏప్రిల్ 17: పారిశ్రామిక ప్రాంతంలోని చిరు వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. నల్లి ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా భరోసా సంస్థ నిర్వాహకులు నసీమా ఆధ్వర్యంలో గురువారం చిరు
MANTHANI | మంథని, ఏప్రిల్ 17: రామగుండం తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ పై వచ్చి మంథని తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామిని మీ సేవ నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్టెం రాజు ఆధ్వర్యంలో నిర్వాహ�
Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 17: విద్యార్థులుగా చదువుకునే దశ నుంచే ఉత్తమ లక్ష్యంతో కూడిన విద్యాభ్యాసం కొనసాగిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం కష్టమైన పని కాదని గాయత్రీ విద్యాసంస్థల అధినేత, కరెస్పాండెంట�
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�
Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
Be careful..! కోల్ సిటీ, ఏప్రిల్ 13: కేకు కోసం బేకరీకి వెళ్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్ ఇంకా మిత్రులతో కలిసి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్లకు వెళ్తున్నారా..? అక్కడ నోరూరించే పదార్థాలను తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యాన�
She Team | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 14: సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు.
Putta Madhu | మంథని, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.