ar Accedent | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 20: అప్పటిదాకా ఆడుకుంటూ అందరినీ అలరించిన ఆ చిన్నారి ని రోడ్ పై వెళ్తున్న కారు మృత్యువు రూపం లో చిదిమేసిన ఘటన నగర శివారులోని గంగానగర్ లో ఆదివారం చోటు చేసుకుంది.s
Iftu |రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ -1 లోని సెక్షన్ వద్ద ఆదివారం ఐ ఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యాక్రమానికి ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్�
GODAVARIKHANI గోదావరిఖని :సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గనిని విజయవంతంగా ప్రారంభించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మరిన్ని గనులు, ఇతర ఖని�
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 19: నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగే మూలమలుపు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎన్నిసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి ప్రయోజనం లేదని పలువురు వాపోయారు.
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
JNTU | రాష్ట్రం లొని 12 విశ్వ విద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంథని యంత్ర కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కో ఆర్డినేటర్స్ పిలుపు మే�
Uttam Kumar Reddy | పెద్దపల్లి, ఏప్రిల్19: జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యాన్ని ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టోందని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష
peddapally | ‘నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు... కానీ కేసీఆర్ అంటే ఏదో తెలియని అభిమానం... ఆయన స్పీచ్ వినడానికే మీటింగ్ కు వెళ్తా... అది ఎక్కడైనా ఉండనీ... తప్పకుండ పొద్దుగాలనే లేచి మీటింగ్ కు తప్పకుండ పోయేవాడిని..’ అం�
godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 19: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ పురస్కరించుకొని శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది . రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ క్రైస్తవుల్లో ఉత
eddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పెద్దపల్లి తహసీల్దార్ డీ రాజయ్య తెలిపారు.
eddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 19: రైతుల సంక్షేమం కోసం పని చేస్తు సకల వసతులు కల్పిస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
Singareni | గోదావరిఖని : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశ�
EE Result | తిమ్మాపూర్,ఏప్రిల్19: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్ ఆర్ విద్యా సంస్థలకు చెందిన 185 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా�
Sultanabad | సుల్తానాబాద్, ఏప్రిల్ 18: సత్ సంప్రదాయ పరిరక్షణ సభ పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షన భారతదేశంలోని అనేకమంది పండితులకు శిక్షణ ఇచ్చిన మహనీయుడు శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస రఘునాథ ఆచార్య�
PEDDAPALLY | హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను అంకంపల్లిలో అతిగించగా కొందరు పనిగట్టుకుని చింపారని, చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకు�