Coal Belt | తొలితరం జర్నలిస్టు గోదావరిఖనికి చెందిన కేపీ రామస్వామి 25వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగంకు చెందిన ప్రగతి ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్
Elections | కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. వినోద్ కుమార్ ప్యానల్ వరసగా మూడు సార్లు గెలుప�
Manthani | అంబేద్కర్ దీక్షా -దివాస్ కార్యక్రమంలో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్�
Farmers' welfare | కమాన్ పూర్, ఏఫ్రిల్ 13: రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
Pochamma Bonalu | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 13: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్లమ్మ తల్లి పట్నాల సందర్భంగా ఆదివారం పోచ
Donation | గోదావరిఖని : ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి వెళ్లే కార్యకర్తల ఖర్చుల నిమిత్తం దళిత బంధు లబ్ధిదారులు రూ.రెండు లక్షల విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే కోర�
Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్�
Manthani | మంథని, ఏప్రిల్ 13: ఆదివారం ఉదయం కొద్దిసేపు కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసిన రైతులు వర్షం పడుతు
Accident | మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని సెంటినరికాలనీలోని ఆర్ఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో ట్రాలీ బైక్ డికొని నాగేపల్లి గ్రామానికి చెందిన సంత్ (30) అనే ప్రయివేట్ ప్లంబర్ మృతి �
PEDDAPALLY | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసాయి, చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్ సైట్ మొరాయిస్తున్నది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆదాయ ధ్రు�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం వెబ్ సైట్ మొరాహిస్తూ ముందుకు సాగనట్�
peddapally | కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం చేశాడో ప్రజలకు జవాబు చెప్పిన తర్వాతనే ఇతరులపై విమర్శలు చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవ�