పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఓదెల ఆలయానికి రావడంతో ఒగ్గు కళాక�
రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస�
రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర�
క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి�
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
గోదావరిఖనికి చెందిన సామాజిక వేత్త డాక్టర్ దేవి లక్ష్మీనర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. పసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు ఏనుగు నరసింహ
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వి�
రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంజీవ నగర్ లో దళిత కుటుంబానికి చెందిన బెజ్జాల అనిల్-మమత కు పెద్దపెల్లి రేడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. కూలీ పని చేసుకునే అనిల్ కుటుంబం పూరీ గుడిసెలో నివసిస్తుంది.
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.