పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు.
ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర
Fever | చింతల రాజు (17) అనే పదో తరగతి గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగ�
Bleaching Powder | రామగుండం నగర పాలక పరిధిలోని ఆయా డివిజన్లలో వివిధ అవసరాలకు వినియోగించే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ అధికారుల పర్యవేక్షణ లేక కింది స్థాయి సిబ్బంది సహాయంతో ప్రైవేటు పనులకు కూడా తరలిస్తున్నట్లు తెలిసి
BRS Party | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాల పాలనలో వాటిని నెరవేర్చడం లేదని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
Geetha Workers | తాటి చెట్లు ఎక్కే క్రమంలో గౌడన్నలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా సేఫ్టీ మోకులను అందజేస్తున్నట్టు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురి రవి గౌడ్ తెలియజేశారు.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అర్చకులు భక్తులచే సామూహిక లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
BJP | పెద్దపల్లి జిల్లాలోని బిజెపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సాక్షాత్తు ఆ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే కమలం శ్రేణులు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని
ఉపాధ్యాయులు ఏఐ టూల్స్పై అవగాహన పెంచుకొని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్లో కనీసం 20 నిమిషాలు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.