V.Prakash : చెక్ డ్యామ్లపై జరుగుతున్న విధ్వంసాలను చూస్తే మళ్లీ కాంగ్రెస్ పాలనలో అలాంటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్ (V.Prakash) అన్నారు.
Post Box | టీబీజీకేఎస్ కార్యాలయం సమీపంలో రగ్గులు, స్వెట్జర్లు, చెద్దర్లు వగైరా ఉన్ని దుస్తులు విక్రయించే ఓ దుకాణంలో దాగిపోయింది. అక్కడ ఉండే పోస్ట్ డబ్బా చుట్టూ ఈ రగ్గులు విక్రయించే దుకాణం ఏర్పాటు చేయడంతో అది క�
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ (Congress)నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్�
పెద్దపల్లి రూరల్ , డిసెంబర్-15 : సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసమే లీగల్ ఎయిడ్ క్లినిక్ (Leagal Aid Clinic)లను ప్రారంభించామని పెద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల (Justice Sunitha Kunchala) అన్నారు.
పెద్దపెల్లి (Peddapalli) జిల్లా స్థాయిలో ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల్లో ప్రతిభ చాటిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికీ ఎంపికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) భాగంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది.
Korukanti Chander | రామగుండంలో రాష్ట్రంలో ప్రతీ పనికి కమిషన్లు లభించే విధంగా వ్యవహారం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. పర్మిషన్లు లేనిదే కార్యక
Peddapalli | రెండేండ్ల కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న సర్పంచ్ల ఎన్నికల సందడి పెద్దపల్లిలో మొదలైంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Accident | పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ డ్రైవర్గా పనుల కోసం ఎఫ్సీఐకి ఉదయం బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడిక�
నీరుకుల్ల రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు 45 రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Korukanti Chander | సింగరేణి నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయాలు కూల్చివేతలకు గురైన చిరువ్యాపారులకు ఉచితంగా అందించాలని, దారి మైసమ్మ గుడులను కుల్చిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకంటి చందర్ �