పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, �
పెద్దపల్లి జిల్లాలో రాబోవు మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు బంద్ చేసున్నామని, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్త�
Baldia | ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులను, సిబ్బంది వివరాలను సేకరించి ఆన్లైన్ ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్ పోర్టల్లో ఆధార్, ఇతర వివరాలను నవీకరించాలని ఆర్థిక శాఖ ఇట�
Civil Contractors | ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చే�
Shiva Kumar | గోదావరిఖనికి చెందిన ఈసారపు శివకుమార్ అనే యువకుడు 78వ సారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసర పరిస్థితిలో ఓ పాజిట�
Ramagundam | రోడ్లపైకి పశువులను విడిచిపెడుతున్న యజమానులకు రామగుండం నగరపాలక సంస్థ ఆఖరి హెచ్చరిక జారీచేసింది. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ నోటీసు విడుదల చేశారు.
పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు.