Tractor cage wheels | వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు రోడ్డు ఉపరితలాలకు జరిగే నష్టం, ప్రజా భద్రతకు కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజా రహదారులపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ వాడకం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని
Sakhi Services | సఖీ కేంద్రం అందిస్తున్న సేవలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ స్వప్నరాణి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయి.. ఎంతమందికి రక్షణ కల్పించి బాధల నుంచి విముక్తి కల్పిం�
Singareni Labourers | యూనియన్ నాయకులు, గని అధికారులు ఉద్యోగుల అభ్యర్ధన మేరకు గనిపై 24 గంటలపాటు సింగరేణి కార్మికులకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ పేర్కొన్నారు
Oil Palm | రామగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రవీణ్ కుమార్, రామగుండం ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు.
Manthani town | మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు.
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�