బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హాస్పిటల్లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది.
తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి గ్రామపంచాయతీ కార్మికులు (Grama Panchayathi Workers) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా జీపీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్క�
తరచూ రైళ్లు నిలిచిపోతుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి�
Tractor cage wheels | వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు రోడ్డు ఉపరితలాలకు జరిగే నష్టం, ప్రజా భద్రతకు కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజా రహదారులపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ వాడకం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని
Sakhi Services | సఖీ కేంద్రం అందిస్తున్న సేవలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ స్వప్నరాణి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయి.. ఎంతమందికి రక్షణ కల్పించి బాధల నుంచి విముక్తి కల్పిం�
Singareni Labourers | యూనియన్ నాయకులు, గని అధికారులు ఉద్యోగుల అభ్యర్ధన మేరకు గనిపై 24 గంటలపాటు సింగరేణి కార్మికులకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ పేర్కొన్నారు
Oil Palm | రామగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రవీణ్ కుమార్, రామగుండం ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు.
Manthani town | మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు.