Collector Koya Sriharsha | అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. టాయిలెట్ లేని అంగన్ వాడీ కేంద్రాల జాబితా సిద్దం చేసి వెంటనే
పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గంలోని పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వేళయింది.
Peddapally | రైతులంతా మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యవసాయంలో అధికారుల సూచనలను సలహాలను పాటిస్తూ ఆధునిక పద్దతుల్లో సాగు విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని కూనారం వ్యవసాయ
Puli Prasanna Harikrsihna | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల, మంచిరామి గ్రామాల్లో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమానికి మంగళవారం పులి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ�
Labourers | ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సూచించారు.
Organ Donation | మంగళవారం ప్రపంచ నేత్రదాన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం డివిజన్ 3లోని సెంటినరి కాలనీ లోని మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నేత్ర, శరీర, అవయవ దానాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రారంభించబోతున్న గ్వాలియర్ 11085/86వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్లలో స్టాప్ అవకాశం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఎక్స్ప్రెస్ను ఎ�
Mrigashira Karte | మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదనుకోండి. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్�
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళతో జరిగిన ఫోన్ సంభాషణలో ఆ మహిళను మరో నాయకున్ని లక్ష్యంగా చేసుకుని అనుచితమైన పదజాలన్ని ఉపయోగించడం దృష్టికి వచ్చిందని రొడ్డ బాపన్న అన్నారు.
Pachi Rotta Cultivation | పెట్టుబడి ఖర్చులు తగ్గి, ఆశించిన దిగుబడులు సాధించాలంటే వరి సాగుకు ముందు జీలుగ విత్తనాలు సాగుచేసి, తరువాత భూమిలో కలియ దున్నితే భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వ్యవస�