పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు.
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�
మనిషి అరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్య జీవితం భాగం చేసుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వ
తొలి సీఎం కేసీఆర్ పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమం అందించి ప్రతీ ముఖంలో అనందం నింపారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎ�
ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్ట�
దోపిడీ దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ (Peddapalli) ఎస్ఐ బీ. మల్లేశ్ అన్నారు. పెద్దపల్లి మండల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైందని, దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్�
వచ్చే ఏడాది మార్చి వరకు బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి ప్రకటించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల �
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు. గురువారం మంథని (Manthani) గంగపుత్ర సంఘం అధ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మిగులుతున్నది. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసినా, సేవల ప్రారంభం, నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
Volleyball Tournament | ఈ నెల 19 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తుండగా.. 21న ఇప్పటికే నిర్వహించిన జానపద కళా పురస్కారాలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఐఏఎస్ అధికారి పరికి పండ్ల
శిక్షణా కార్యక్రమాలు మన అధికారులకు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, సమర్థవంతమైన నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నాయని సింగరేణి ఆర్జీ 2 ఏరియా జనరల్ మేనేజర్ బి వ�