Civil Contractors | ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చే�
Shiva Kumar | గోదావరిఖనికి చెందిన ఈసారపు శివకుమార్ అనే యువకుడు 78వ సారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసర పరిస్థితిలో ఓ పాజిట�
Ramagundam | రోడ్లపైకి పశువులను విడిచిపెడుతున్న యజమానులకు రామగుండం నగరపాలక సంస్థ ఆఖరి హెచ్చరిక జారీచేసింది. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ నోటీసు విడుదల చేశారు.
పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు.
విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు ఉన్నత లక్ష్యసాధనతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్ఢి అన్నారు.