తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగి�
పాకిస్థాన్లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం �
మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద
BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ�
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాం
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
Lok Sabha | 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ)
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన(ఈనెల 26న) తర్వాత ప్రభుత్వం లోక్సభలో మూడు రోజుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకొన్నది. అది కూడా ఎటువంటి చర్చ లేకుండా. ఇందులో కీలకమైన అట�
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�