న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప
Parliament Rules: పార్లమెంట్ రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏ రూల్ కింద ఎప్పుడు చర్చ చేపడుతారన్నది కీలకమైన అంశం. రూల్ 267 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ ప�
Petrol Rates | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా, డీజిల్ రేట్లలో లక్షద్వీప్ తొలి స్థానంలో నిలి
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స�
దేశ ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడనుందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశరావు అన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో పార్ల�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
ప్రధాని మార్క్ రట్ (PM Mark Rutte) తన పదవికి రాజీనామా చేయడంతో నెదర్లాండ్స్లోని (Netherlands) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై (Migration policy) కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాన
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న సందర్భంగా జూలై 19న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నదని అధికారిక వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి. ఈనెల 20న మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశా�