పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను 18 నుంచి నిర్వహిస్తున్నామని తెలిపిన కేంద్రం ఎజెండా ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
రాష్ట్ర పోలీస్శాఖలోకి అడుగుపెట్టబోతున్న నూతన ఎస్సైలకు సెప్టెంబర్ మూడో వా రంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ సన్నద్ధమవుతున్నది. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైనది.
67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికా�
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు
మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం పరనింద.. ఆత్మస్తుత�
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�
మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
దేశ ప్రధాని భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు.