పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళనల నడుమ కేంద్రం పలు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వీటిలో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం సంబంధ�
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు.
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
మణిపూర్లో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని, ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఎంపీలు సోమవారం కూడా పార్లమెంట్లో ఆందోళన కొనసాగించారు. మణిపూర్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధ విక్రయాల నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తున్నది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది.
Parliament | మణిపూర్తో పాటు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష పార్టీల నేతలతో టెలీఫోన్
Lok Sabha | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదా