మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం పరనింద.. ఆత్మస్తుత�
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�
మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
దేశ ప్రధాని భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు.
తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగి�
పాకిస్థాన్లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం �
మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద
BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ�
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాం
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
Lok Sabha | 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ)