మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన(ఈనెల 26న) తర్వాత ప్రభుత్వం లోక్సభలో మూడు రోజుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకొన్నది. అది కూడా ఎటువంటి చర్చ లేకుండా. ఇందులో కీలకమైన అట�
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�
Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దేశమంతా ఒకేసారి (పార్లమెంట్, అసెంబ్లీలకు) ఎన్నికలు నిర్వహించి, లబ్ధి పొందేందుకు తహతహలాడిన మోదీ సర్కార్ దానిపై వెనక్కి తగ్గింది. జమిలి �
ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురుకు సొంత దేశంలో సమస్యలు పట్టవు. మంటల్లో మలమల మాడుతున్న మణిపూర్పై ప్రధాని మోదీ పెదవి విప్పరు.
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై మొదటి నుంచి పట్టు విడవని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను గురువారం కూడా కొనసాగించాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది.
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�