అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంల�
పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివ�
అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశా�
కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది.
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ వ
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది! పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది.