కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ వ
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది! పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను 18 నుంచి నిర్వహిస్తున్నామని తెలిపిన కేంద్రం ఎజెండా ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
రాష్ట్ర పోలీస్శాఖలోకి అడుగుపెట్టబోతున్న నూతన ఎస్సైలకు సెప్టెంబర్ మూడో వా రంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ సన్నద్ధమవుతున్నది. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైనది.
67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికా�
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు