రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాల్లో ప్రకటించని బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వ అంతర్యమేమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం �
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
పశ్చిమ ప్రాంతంలో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్ల�
ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీని బీసీలు ఎట్ల నమ్ముతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ
దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొ�
దేశంలో ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర �
ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు బీజేపీ చేసిన కాకినాడ తీర్మానం మరి చి పోయినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే ఆ పార్టీ సీ
నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ (ఎంఈఎంఈ) వ్యవస్థను అమలు చేయడంలో భారతీయ విద్యా సంస్థలకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభ�
సనాతన ధర్మం గురించి రోజూ మాట్లాడే వాళ్లకు, బయటి దేశాలకు వెళ్లి భారతదేశం ధార్మిక దేశమని డబ్బా కొట్టేవాళ్లకు పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ మార్గం గురించి తెలిసే ఉండాలి.